Andhra Pradesh

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రిజిస్ట్రేషన్ చార్జీల‌ను పెంచుతూ ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ...

ఏపీలో వ‌రుస హ‌త్య‌లు.. నిన్న ఫీల్డ్ అసిస్టెంట్‌, నేడు వైసీపీ నేత‌

ఏపీలో వ‌రుస హ‌త్య‌లు.. నిన్న ఫీల్డ్ అసిస్టెంట్‌, నేడు వైసీపీ నేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌రుస హ‌త్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. నిన్న క‌ర్నూలు (Kurnool) జిల్లా ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) దారుణ హ‌త్య నుంచి తేరుకోక‌ముందే ఇవాళ శ్రీ‌కాకుళం (Srikakulam) జిల్లా ...

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ముహూర్తం ఖరారు అయ్యింది. 2027లో జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాల‌ని నిర్ణయించారు. ఈసారి పుష్కరాల నిర్వహణలో ప్ర‌త్యేక ...

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. - కొడాలి నాని క్లారిటీ

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. – కొడాలి నాని క్లారిటీ

త‌న‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్‌గా లీడ‌ర్‌గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని ...

ఆత్మ విశ్వాసంతో పార్టీ వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.. - స‌జ్జ‌ల‌

ఆత్మ విశ్వాసంతో పార్టీ వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.. – స‌జ్జ‌ల‌

అధికారంలో ఉండ‌గా వైఎస్ జ‌గ‌న్ చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో తమ ఆలోచనలను సమర్థంగా ప్రజల్లోకి ...

రెడ్‌బుక్ పాల‌న‌కు భ‌య‌ప‌డే.. బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై ఆర్కే రోజా కామెంట్స్‌

రెడ్‌బుక్ పాల‌న‌కు భ‌య‌ప‌డే.. బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై ఆర్కే రోజా కామెంట్స్‌

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి ఒక్క ప‌రిశ్ర‌మ‌తో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతుల‌తో తిరుగు ప్ర‌యాణ‌మైన సీఎం చంద్ర‌బాబు బృందంపై వైసీపీ మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి, ...

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

బోలెడ‌న్ని ఆశ‌లు, పాన్ ఇండియా లెవ‌ల్ ప్ర‌చారంతో దావోస్ స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు బృందంపై.. అస‌లు అనుభ‌వ‌మే లేని రేవంత్ బృందం విజ‌యం సాధించింది. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం, ఎంవోయూలు చేసుకోవ‌డంలో ...

అటవీశాఖలో మార్పులపై పవన్ కళ్యాణ్ దృష్టి

అటవీశాఖలో మార్పులపై పవన్ కళ్యాణ్ దృష్టి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అటవీ భూముల పరిరక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ, మరియు అటవీ ఉత్పత్తుల ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి ...

ప్ర‌జాద‌ర్బార్‌కు 'శ‌ని'వార‌మైందా..?

ప్ర‌జాద‌ర్బార్‌కు ‘శ‌ని’వార‌మైందా..?

ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సింది అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. కానీ, ఆ ప్రక్రియను పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటూ చంద్రబాబు సర్కార్ అభాసుపాలవుతోంది. కూటమి సర్కార్ రాగానే ‘‘ప్రజా ...