Andhra Pradesh

‘నాపై వార్త‌లు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెడ‌తా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

టీడీపీ ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌యరాం మీడియా ప్ర‌తినిధుల‌పై రెచ్చిపోయారు. త‌న‌పై క‌థ‌నాలు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెడ‌తా అంటూ జ‌ర్న‌లిస్టుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జ‌య‌రాం మీడియా ప్ర‌తినిధుల‌ను బెదిరించ‌డం, ప‌ట్టాల మీద ...

వైసీపీ నేత నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్‌

వైసీపీ నేత నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్‌

వైసీపీ నేత‌, మ‌జీ ఎంపీ నందిగం సురేష్‌ (Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు(Mangalagiri Court) లో భారీ ఊరట లభించింది. మరియమ్మ హత్య కేసులో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న నందిగం సురేష్‌కు కోర్టు ...

ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆయ‌న్ను భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అధునాతన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ...

పార్టీ మార్పు వార్త‌ల‌పై ఎంపీ అయోధ్య‌రామిరెడ్డి క్లారిటీ

పార్టీ మార్పు వార్త‌ల‌పై ఎంపీ అయోధ్య‌రామిరెడ్డి క్లారిటీ

వైసీపీని వీడుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇటీవ‌ల వైసీపీ అగ్ర‌ నేత విజ‌య‌సాయిరెడ్డి త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి ...

'సూప‌ర్ సిక్స్‌'కు ఆఖ‌రి రాగం పాడేసిన‌ట్లేనా..?

‘సూప‌ర్ సిక్స్‌’కు ఆఖ‌రి రాగం పాడేసిన‌ట్లేనా..?

సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలను విప‌రీతంగా ప్ర‌చారం చేసిన కూట‌మి పార్టీలు, అధికారంలోకి రాగానే త‌మ ప‌థ‌కాల ద్వారా పూర్ పీపుల్‌ను రిచ్‌గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లంతా న‌మ్మారు. ప్ర‌తినెలా ఒక ప‌థ‌కం అందిస్తూ ...

నంద్యాల చాపిరేవులో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్ద‌రు మృతి

నంద్యాల చాపిరేవులో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్ద‌రు మృతి

నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో ఈరోజు ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో వంట చేస్తుండగా, ప్రమాదవశాత్తూ గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ పేలుడుతో ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయి, ఇద్దరు వ్యక్తులు ...

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రిజిస్ట్రేషన్ చార్జీల‌ను పెంచుతూ ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ...

ఏపీలో వ‌రుస హ‌త్య‌లు.. నిన్న ఫీల్డ్ అసిస్టెంట్‌, నేడు వైసీపీ నేత‌

ఏపీలో వ‌రుస హ‌త్య‌లు.. నిన్న ఫీల్డ్ అసిస్టెంట్‌, నేడు వైసీపీ నేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌రుస హ‌త్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. నిన్న క‌ర్నూలు (Kurnool) జిల్లా ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) దారుణ హ‌త్య నుంచి తేరుకోక‌ముందే ఇవాళ శ్రీ‌కాకుళం (Srikakulam) జిల్లా ...

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ముహూర్తం ఖరారు అయ్యింది. 2027లో జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాల‌ని నిర్ణయించారు. ఈసారి పుష్కరాల నిర్వహణలో ప్ర‌త్యేక ...