Andhra Pradesh

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

నిప్పులాంటి నిజం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోప‌ణ‌లు ...

ప్ర‌ధాని మోడీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ప్ర‌ధాని మోడీ, ప‌వ‌న్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. 27 ఏళ్ల త‌రువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ...

'దుష్ప్ర‌చారం 360.. అమెరికా టు ఆంధ్రా'!

‘దుష్ప్ర‌చారం 360.. అమెరికా టు ఆంధ్రా’!

న్యూట్ర‌ల్ ముసుగు ధ‌రించి ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విష‌ప్ర‌చారం చేస్తున్న ఓ న్యూస్‌సైట్ బండారం బ‌య‌ట‌ప‌డింది. `దేశం పెద్ద‌లను ప్ర‌స‌న్నం చేసుకొని మార్కులు కొట్టేయాల‌నే కుర‌స‌బుద్ధితో దుష్ప్ర‌చారమే త‌న అస్త్రంగా ...

వేధింపులు ఎక్కువ‌య్యాయి.. - టీటీడీ ఉద్యోగుల నిర‌స‌న‌

వేధింపులు ఎక్కువ‌య్యాయి.. – టీటీడీ ఉద్యోగుల నిర‌స‌న‌

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి స‌భ్యుడు న‌రేశ్ ఉద్యోగిపై బూతుపురాణం ఘ‌ట‌న కొత్త మ‌లుపు తిరిగింది. బోర్డు మెంబ‌ర్ తీరుతో ఉద్యోగ సంఘాల‌న్నీ ఏక‌మ‌య్యాయి. టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన బోర్డు ...

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను బుధ‌వారం పరామ‌ర్శించారు. గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ...

వంగ‌వీటి రంగా రికార్డ్‌ను బ్రేక్ చేసిన వైఎస్ జ‌గ‌న్‌

వంగ‌వీటి రంగా రికార్డ్‌ను బ్రేక్ చేసిన వైఎస్ జ‌గ‌న్‌

టీడీపీ ఆఫీస్‌ దాడిపై అభియోగాల నేప‌థ్యంలో న‌మోదైన కేసులో విజ‌య‌వాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌ను వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ప‌రామ‌ర్శించారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ...

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. - వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జ‌గ‌న్‌

అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత బ‌తికే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ...

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. - బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌వుతున్న వేళ అధికార కూట‌మి ప్ర‌భుత్వంలోని బీజేపీ శాస‌న‌స‌భ్యుడు రాసిన లేఖ ఒక‌టి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా త‌యారైంది. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో ...

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

గుంటూరు రోడ్ల‌ నిండా జ‌న‌సందోహ‌మే. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జ‌గ‌న్ రాక‌తో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసిపోయింది. మిర్చి ...