Andhra Pradesh
వైసీపీ వాళ్లకు ఎలాంటి పనులు చేయొద్దు.. – సీఎం చంద్రబాబు
రాగద్వేషాలు లేకుండా పాలన చేస్తామని రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చేసిన ప్రకటన యావత్ దేశ ప్రజలను నిశ్చేష్టులను చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ...
బాబు, పవన్ న్యాయం చేయలేదు.. తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నం
విజయవాడలోని వాంబే కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యాయం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ల చుట్టూ తిరిగి విసిగిపోయి, చివరికి తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. వాంబే కాలనీకి ...
పవన్ కాన్వాయ్లో ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. పవన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ...
ఏపీ బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ...
జనసేన నేత ఫిర్యాదు.. పోసాని అరెస్ట్ (వీడియో)
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఆయన నివాసంలో బుధవారం రాత్రి ఏపీ పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ...
మహాశివరాత్రి శుభాకాంక్షలు
పవిత్రమైన మహాశివరాత్రి రోజున పరమశివుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరి ఎల్లప్పుడూ ఉండాలని, శివపార్వతుల ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని మా తెలుగు ...
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలో విషద ఘటన చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన అటవీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మల్లేశ్వరాలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ...
అసెంబ్లీ సమావేశాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ఆందోళన ...















ఏపీలో రాజకీయ దరిద్రం.. – నటి సంచలన వ్యాఖ్య
ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అరెస్టుపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా దరిద్రంగా ఉన్నాయని పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్య చేశారు. ...