Andhra Pradesh
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
అసెంబ్లీకి వైఎస్ జగన్?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నట్లుగా మెయిన్ ...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ...
బయటపడిన నిజం.. వారంతా జగన్కు క్షమాపణలు చెప్తారా?
నిప్పులాంటి నిజం ఒకటి బయటపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోపణలు ...
ప్రధాని మోడీ, పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. 27 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ...
‘దుష్ప్రచారం 360.. అమెరికా టు ఆంధ్రా’!
న్యూట్రల్ ముసుగు ధరించి ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ప్రతిపక్ష పార్టీలపై విషప్రచారం చేస్తున్న ఓ న్యూస్సైట్ బండారం బయటపడింది. `దేశం పెద్దలను ప్రసన్నం చేసుకొని మార్కులు కొట్టేయాలనే కురసబుద్ధితో దుష్ప్రచారమే తన అస్త్రంగా ...
వేధింపులు ఎక్కువయ్యాయి.. – టీటీడీ ఉద్యోగుల నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేశ్ ఉద్యోగిపై బూతుపురాణం ఘటన కొత్త మలుపు తిరిగింది. బోర్డు మెంబర్ తీరుతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు ...
వైఎస్ జగన్పై కేసు నమోదు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్లో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మిర్చి రైతులను బుధవారం పరామర్శించారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన ...
వంగవీటి రంగా రికార్డ్ను బ్రేక్ చేసిన వైఎస్ జగన్
టీడీపీ ఆఫీస్ దాడిపై అభియోగాల నేపథ్యంలో నమోదైన కేసులో విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో ...















