Andhra Pradesh
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 3న ...
English medium education REVERSAL risks the future of Andhra
In the lush, diverse cultural landscape of Andhra Pradesh, a debate simmers over the introduction of English as the medium of instruction in government ...
సీఎం పేరు తప్పుగా పలికిన గవర్నర్.. (వీడియో)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్కు స్పీకర్, మండలి చైర్మన్, సీఎం స్వాగతం ...
అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ సభ్యులు డిమాండ్ ...
రోడ్ల మీద అభ్యర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్లో మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫొటో వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టగా, విద్యా శాఖ మంత్రి లోకేశ్ దుబాయ్లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ ...
పవన్కు అస్వస్థత.. నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణంగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆస్పత్రిలో పవన్ వైద్య పరీక్షలు ...
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
అసెంబ్లీకి వైఎస్ జగన్?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నట్లుగా మెయిన్ ...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ...















