Andhra Pradesh
ఏపీ బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ...
జనసేన నేత ఫిర్యాదు.. పోసాని అరెస్ట్ (వీడియో)
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఆయన నివాసంలో బుధవారం రాత్రి ఏపీ పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ...
మహాశివరాత్రి శుభాకాంక్షలు
పవిత్రమైన మహాశివరాత్రి రోజున పరమశివుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరి ఎల్లప్పుడూ ఉండాలని, శివపార్వతుల ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని మా తెలుగు ...
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలో విషద ఘటన చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన అటవీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మల్లేశ్వరాలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ...
అసెంబ్లీ సమావేశాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ఆందోళన ...
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 3న ...
English medium education REVERSAL risks the future of Andhra
In the lush, diverse cultural landscape of Andhra Pradesh, a debate simmers over the introduction of English as the medium of instruction in government ...
సీఎం పేరు తప్పుగా పలికిన గవర్నర్.. (వీడియో)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్కు స్పీకర్, మండలి చైర్మన్, సీఎం స్వాగతం ...
అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ సభ్యులు డిమాండ్ ...
రోడ్ల మీద అభ్యర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్లో మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫొటో వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టగా, విద్యా శాఖ మంత్రి లోకేశ్ దుబాయ్లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ ...
















ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు