Andhra Pradesh
మంత్రి సంధ్యారాణి గన్మెన్పై సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గన్మెన్పై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి గన్మెన్ జీవీ రమణ గన్ మ్యాగ్జైన్ పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. ...
హెల్త్ నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు.. ఇదేం లాజిక్?
సర్వీస్ ముగించుకొని రిటైర్డ్ అయిన ఉద్యోగికి సంబంధం లేని శాఖలో రెండు కీలక పదవి కట్టబెట్టారు. మూడు వారాల ముందు ఒక పదవి, ఆ తరువాత దానికి మించిన పదవిని అప్పగించారు. వైద్య ...
‘రమ్మన్నారు.. వెళ్లిపోయారు’.. – డీజీపీ తీరుపై వైసీపీ అసహనం
వైసీపీ నేత వంశీ అక్రమ అరెస్టుపై ప్రభుత్వ తీరును, పోలీసుల వైఖరిని నిరసిస్తూ, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైసీపీ నేతలను అవమానించేలా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ...
‘సీజ్ ద ముంతాజ్ ఎప్పుడు పవన్’?.. తిరుపతిలో స్వామీజీల ఆందోళన
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంతాజ్ అనుమతులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి ...
పవన్ కల్యాణ్ దక్షిణాది యాత్ర ప్రారంభం..
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బయల్దేరి కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్, అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ...
ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెరగాలి.. – సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న తీరు గురించి ...
అయ్యన్న వ్యాఖ్యలపై గిరిజనుల ఆగ్రహం.. కొనసాగుతున్న బంద్
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల బంద్ (Agency Bandh) కొనసాగుతోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) గిరిజనుల హక్కులకు ఆటంకం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై ఈ నిరసన రాజకీయ, గిరిజన, ప్రజా ...
మందుబాబులకు షాక్.. ఏపీలో లిక్కర్ ధరలు పెంపు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మందుబాబులను షాక్కు గురిచేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం ...















ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ముందుంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుందని వైసీపీ అధినేత, మాజీ ...