Andhra Pradesh news
ప్రేమ వివాహం.. యువకుడి కుటుంబంపై హత్యాయత్నం.. యువతి కిడ్నాప్
ఇద్దరి (Lovers) ప్రేమికుల (Marriage) వివాహం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాచర్ల (Macherla)కు చెందిన యువతి బంధువులు యువకుడి కుటుంబంపై ఆగ్రహంతో దాడికి పాల్పడిన ఘటన పెద్ద ...
పెదఆవుటుపల్లి కాల్పుల కేసు.. డీజీపీకి బాధితుల ఫిర్యాదు
కృష్ణా జిల్లా (Krishna district) పెదఆవుటుపల్లి (Peda Avutupalli)లో చోటుచేసుకున్న మూడు హత్యల కేసులో దశాబ్దం గడిచినా ఇంకా న్యాయం జరగలేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 సెప్టెంబర్ ...
అండమాన్లో అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక
దక్షిణ అండమాన్ సముద్రం (South Andaman Sea)పై ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ మార్పులు సంభవించే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster ...
సత్యబాబా స్ఫూర్తి అందరికీ ప్రేరణ – రాష్ట్రపతి
పుట్టపర్తి (Puttaparthi) శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) శత జయంతి ఉత్సవాలు (Centenary Celebrations) శనివారం సందడిగా జరిగాయి. రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu), సీఎం చంద్రబాబు నాయుడు ...
నేడు పుట్టిపర్తికి రాష్ట్రపతి ముర్ము
భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi)లో పర్యటించనున్నారు. ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం ఇవ్వడానికి ...
ప్రభుత్వ స్కూల్లో దారుణం.. క్రేన్ కూలి టీచర్ మృతి
ప్రభుత్వ పాఠశాలలో (Government School) నిర్మాణ పనుల్లోని నిర్లక్ష్యం ఓ ఉపాధ్యాయురాలి (Teacher’s) ప్రాణం తీసింది. అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని పాయకరావుపేట మండలం రాజానగరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విషాద ...
‘గిరిజన ఆశ్రమాలపై నిర్లక్ష్యం.. కుళ్లిన కూరగాయలతో భోజనం’
ఏపీ (Andhra Pradesh)లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన (Tribal) ఆశ్రమ పాఠశాలలపై (Residential Schools) నిర్లక్ష్యపు ధోరణి కొనసాగుతోంది. మన్యం జిల్లాలో తాగునీరు (Drinking water) కలుషితం కారణంగా ఆరుగురు విద్యార్థులు పచ్చ ...
మంత్రి పేరుతో టీటీడీ నకిలీ లెటర్లు.. కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నకిలీ టీటీడీ లెటర్ల (TTD Letters) బాగోతం బయటపడింది. ఇప్పటికే కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై మద్యం, మాంసాహారం, మందుబాబుల హల్ చల్ వంటి ఘటనలు వెలుగుచూడగా, ...
19న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు
ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వం రైతులకు (Farmers) శుభవార్త చెప్పింది. ఈ నెల 19న రెండో విడత నిధులను జమ చేయనున్న నేపథ్యంలో, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ...















