Andhra Pradesh news
‘ఇదెక్కడి న్యాయం చంద్రబాబు’.. యాదవ సంఘాల ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం యాదవుల భవనం కోసం కేటాయించిన భూమిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలనుకోవడమే ఇందుకు కారణం. ...
భవానీపురం ఫ్లాట్స్ బాధితులకు వైఎస్ జగన్ భరోసా..
విజయవాడ భవానీపురంలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న 42 ఫ్లాట్స్ యజమానులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. భారీ బందోబస్తు నడుమ జేసీబీలు, బుల్డోజర్లలో 42 నిర్మాణాలను కూల్చివేయడంతో నిరాశ్రయులుగా మారారు. 25 ఏళ్లుగా ...
మహిళ కడుపులో సర్జికల్ బ్లేడు.. నరసరావుపేట ఆస్పత్రిలో దారుణం
పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర వైద్య నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి ఆస్పత్రిలో చేరిన మహిళ కడుపులో సర్జికల్ బ్లేడ్ వదిలేసిన దారుణ ఘటన స్కానింగ్లో బయటపడడం ...
కాలం చెల్లిన కిట్లు.. కాకినాడ జీజీహెచ్లో రోగుల ప్రాణాలతో చెలగాటం
కాకినాడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్) (Kakinada Government General Hospital (GGH))లో మరోసారి పెద్ద స్కాండల్ బయటపడింది. వైరాలజీ ల్యాబ్ (Virology Lab)లో ప్రాణాంతక రోగాల నిర్ధారణ కోసం కాలం చెల్లిన ...
హిడ్మాది ఎన్కౌంటర్ కాదు.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
మావోయిస్ట్ (Maoist) కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా (Madivi Hidma), శంకర్ (Shankar) హత్యలపై న్యాయ విచారణ జరిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ బహిరంగ లేఖ (Open Letter) విడుదల ...
వైసీపీ నేతపై మంత్రి అనుచరుల హింసాత్మక దాడి
అన్నమయ్య జిల్లా (Annamayya District)లో రాజకీయ ఉద్రిక్తతలు హింసాకాండకు దారితీశాయి. రాయచోటి (Rayachoti) మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, వైసీపీ బీసీ విభాగం (YSRCP BC Wing) రాష్ట్ర అధికార ప్రతినిధి ...
ఓవైపు సూపర్ సిక్స్.. మరోవైపు ఖజానా ఖాళీ – సీఎం కీలక వ్యాఖ్యలు
తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్లలో రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రైతులందరూ ...
విజయవాడలో హైడ్రా.. భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేత (Video)
విజయవాడ భవానీపురంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో హైడ్రా తరహాలో 42 నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ...
ఏపీలో స్క్రబ్ టైఫస్ విజృంభణ.. మరో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో మహిళ మృతిచెందగా, తాజాగా పల్నాడు జిల్లాలో ఇద్దరు ...















