Amaravati
చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు జెండా
ఎన్నికల సమయంలో మునగచెట్టు ఎక్కించి, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్నా.. తమను పట్టించుకోవడం లేదని.. చంద్రబాబు ప్రభుత్వంపై (Chandrababu Government) ఉద్యోగులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ ...
రాజధాని గ్రామాల దుస్థితి బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే
ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని కూటమి పెద్దలు చెబుతున్న అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) కుండబద్ధలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభలో(Assembly) రాజధాని అమరావతి పరిధిలోని 29 ...
అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అమరావతి (Amaravati) అసైన్డ్ భూముల కేసు (Assigned Lands Case) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు (Farmers) న్యాయం జరగాల్సిందేనని, వారి ...
టీడీపీలో కాపులకు గౌరవం లేదు.. త్వరలో భారీ వలసలు చూస్తారు
పుష్కరకాలంగా తెలుగుదేశం పార్టీ(TDP) కోసం పనిచేస్తున్నా.. కాపులకు (Kapu Community) పార్టీలో సరైన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీడీపీ మాజీ నేత, కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు (Gudapati Srinivasa Rao) ...
పెనుమాకలో గంజాయి ముఠా.. భయంతో బాధితుల వీడియో
అమరావతి రాజధాని (Amaravati Capital) ప్రాంతం, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి (CM Chandrababu Residence) సమీపంలోని పెనుమాక గ్రామంలో (Penumaka Village) కొందరు యువకులు గంజాయి (Ganja) మత్తులో దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధితుడి ...
భూమిని కోల్పోయి.. రెండోరోజే అమరావతి రైతు మృతి
రాజధాని అమరావతి (Amaravati) పేరుతో సాగుతున్న భూసేకరణ (Land Acquisition) మరో రైతు (Farmer) ప్రాణాన్ని (Life) బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ (Undavalli Village) పరిధిలో ప్రభుత్వం ...
కేసు హైకోర్టులో ఉండగానే.. రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు
అమరావతి రాజధాని (Amaravati Capital) ప్రాంతంలోని ఉండవల్లిలో(Undavalli) భూసేకరణ (Land Acquisition) వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఒకవైపు భూసేకరణ చట్టబద్ధతపై కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(Andhra Pradesh High Court) విచారణలో ఉండగానే, ...
అమరావతి రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు.. జగన్ సంచలన ట్వీట్
అమరావతి (Amaravati) ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులపై(Undavalli Farmers) జరుగుతున్న బలవంతపు భూసేకరణ (Land Acquisition) చర్యలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan ...
ఉండవల్లిలో ఉద్రిక్తత.. బలవంతపు భూసేకరణపై రైతుల ఆగ్రహం
అమరావతి రాజధాని (Amaravati Capital) పరిధిలోని ఉండవల్లిలో(Undavalli) ప్రభుత్వ భూసేకరణ (Government Land Acquisition) చర్యలపై శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం (Seed Access Road Construction) ...















