తెలంగాణ వార్తలు
మాదాపూర్లో గంజాయి కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లక్ష్యం
మాదాపూర్ ప్రాంతంలో గంజాయి మరియు హాష్ ఆయిల్ అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ...
‘దమ్ముంటే నాతో చర్చకు రా’.. ముదురుతున్న మాటల యుద్ధం
ప్రముఖ నటుడు మోహన్బాబు తనయులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్లు ...
ఫార్ములా – ఈ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం
ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన వివాదాస్పద లావాదేవీలపై ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఏస్ నెక్ట్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు గ్రీన్కో సంస్థల ప్రతినిధులు శనివారం ...
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జంగ్ సైరన్ పేరుతో బీఆర్ఎస్ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమం ...
పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం విదేశీ పర్యటన కోసం సింగపూర్ చేరుకుంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ...
పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. నగలు, నగదు మాయం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగిన ఘటన హాట్ టాపిక్గా మారింది. ఫిలింనగర్లోని ఆయన ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు విలువైన ...
హైదరాబాద్లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై దారుణ ఘటన జరిగింది. తానుంటున్న ప్రైవేట్ హాస్టల్లోకి చొరబడిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో ఆ యువతి ...
కాంగ్రెస్ గ్యారంటీలతో ఢిల్లీ ఓటర్లను ఆకర్షిస్తోన్న రేవంత్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకర్షణకు కొత్త గ్యారంటీలతో ముందుకొచ్చింది. ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ, ఉచిత రేషన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ...
తెలంగాణ హైకోర్టుకు నలుగురు నూతన జడ్జీలు!
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలతో ...
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయాన్నే ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డీ. కుమారస్వామితో సమావేశం జరపనున్నారు. ...















