తెలంగాణ వార్తలు
రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎంపీ ఈటల దాడి
మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా పేదల స్థలాలను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలపై, ఆయన ఆ బ్రోకర్ను చితకబాదారు. ...
నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.1.63 లక్షల కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యర్థించారు. ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ ...
దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు
తెల్లవారుజామున హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. టాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంటితోపాటు, వారి ఆఫీస్, కుమార్తె, సోదరుడు మరియు బంధువుల ...
ఇది తెలంగాణ జనతా గ్యారేజ్.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ను కొత్త నిర్వచనం చెప్పారు. “తెలంగాణ జనతా గ్యారేజ్”గా పేర్కొన్నారు. BRS కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ...
రేవంత్ ప్రజాపాలనపై హరీశ్రావు సెటైర్లు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...
అమెరికాలో కాల్పుల కలకలం.. హైదరాబాద్ యువకుడు మృతి
అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి కలకలం సృష్టించింది. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన రవితేజ అనే యువకుడు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. 2022లో అమెరికా వెళ్లిన రవితేజపై ఇటీవల కాల్పులు జరిపారు. ఈ ...
భారత విజయంలో తెలుగోడి అద్భుత పాత్ర
భారత మహిళల జట్టు ఖో ఖో వరల్డ్ కప్ విజయంలో తెలుగు వ్యక్తి ఇస్లావత్ నరేశ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బంజరపల్లికి చెందిన నరేశ్, ...
సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్కు రేవంత్ బృందం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ...
అదుపుతప్పి పల్టీ కొట్టిన డీసీఎం.. పలువురికి గాయాలు
ఘట్కేసర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా, DCM వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...
హైదరాబాద్లో మెగా ఐటీ పార్క్.. ముందుకొచ్చిన సింగపూర్ కంపెనీ
సింగపూర్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్క్ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.450 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇది సుమారు 1 ...















