తెలంగాణ వార్తలు
రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారింది.. – రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో లంచాలు ఊపందుకున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్ర కలకలం ...
కేసీఆర్ కుటుంబంలో విషాదం
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ...
వాటర్బోర్డ్ వెబ్సైట్పై సైబర్ దాడి.. కీలక సమాచారం మాయం
తెలంగాణ వాటర్బోర్డు వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో బోర్డు అధికారులకు సంబంధించిన కీలక వివరాలు, కాంటాక్ట్ డేటా, ఇతర ముఖ్యమైన సమాచారం పూర్తిగా మాయం అయినట్లు ...
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఊహించని చేదు అనుభవం ఎదుర్కొన్నారు. కమలాపూర్లో నిర్వహించిన గ్రామసభలో భాగంగా, ఆయనపై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలతో దాడి చేశాయి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ ...
దావోస్ సదస్సు.. చంద్రబాబుపై రేవంత్దే విజయం
బోలెడన్ని ఆశలు, పాన్ ఇండియా లెవల్ ప్రచారంతో దావోస్ సదస్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బృందంపై.. అసలు అనుభవమే లేని రేవంత్ బృందం విజయం సాధించింది. పెట్టుబడులు ఆకర్షించడం, ఎంవోయూలు చేసుకోవడంలో ...
నిర్మాతల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ఇవాళ ముగిశాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగాయి. దిల్ ...
భార్యను నరికి తల కాల్చిన రాక్షసుడు.. ‘దృశ్యం’ సినిమా ప్రభావం?
ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే సందేహం కలిగించే ఘటన తెలంగాణలో జరిగింది. భార్యను నరికి తలకాయను కాల్చిన భర్త గురుమూర్తి విషయంలో మరిన్ని విపరీతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ దారుణానికి ‘దృశ్యం’ ...
ఐటీ సోదాలు.. మూడో రోజు కూడా వారి ఇళ్లలోనే..
హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు మూడో రోజుకు చేరాయి. పలు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థల అధిపతుల ఇళ్లు, ఆఫీసులే టార్గెట్గా ఇన్కంట్యాక్స్ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు నిర్మాతల మూడు రోజులుగా ...















బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్
తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...