తెలంగాణ వార్తలు
ఆప్ ఓటమికి కవితే కారణం – కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్య
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఆప్ ఓటమిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి బీఆర్ఎస్ నేత ...
కంగ్రాట్స్.. రాహుల్గాంధీపై కేటీఆర్ సెటైర్లు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ హవా కొనసాగుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా సాధించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత ...
ప్రధాని మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుడు, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యింది. అక్కినేని ఫ్యామిలీ అంతా ఢిల్లీ వెళ్లి పీఎంను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశం ...
కేబినెట్ విస్తరణపై సీఎం కీలక ప్రకటన
తెలంగాణ కేబినెట్ విస్తరణపై సస్పెన్షన్ కొనసాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘క్యాబినెట్లో ఎవరు ఉండాలో ...
బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోక్సో కేసు
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షా కోట్ ప్రాంతంలో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ...
మేడిగడ్డ కేసుపై కోర్టు స్టే – పోలీసులపై కౌంటర్ అఫిడవిట్ ఆదేశం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12 వరకు అరెస్టు చేయకూడదని తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ...
ముగిసిన సీఎల్పీ మీటింగ్.. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు?
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ (CLP) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా, ...
తీన్మార్ మల్లన్నకు షాక్.. మండలి ఛైర్మన్కు ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మల్లన్న వ్యాఖ్యలపై రోజుకో ఫిర్యాదు వెలుగుచూస్తోంది. కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ...
క్రికెట్ బెట్టింగ్.. వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్ అరెస్ట్
గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్. క్రికెట్ బెట్టింగ్పై సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ ...















‘తండేల్’ టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్
అక్కినేని నాగచైతన్య-సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ తండేల్ నేడు థియేటర్లలో సందడి చేయనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాణం జరిగిన ఈ చిత్రానికి చందూ మొండేటి డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ ...