తెలంగాణ వార్తలు
జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు మెరిశారు. ఈ పోటీల్లో రాష్ట్రానికి రెండు కాంస్య పతకాలు దక్కాయి. నెట్బాల్ మిక్డ్స్ టీమ్ ఈవెంట్ లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్గఢ్తో జరిగిన ...
పింక్ బుక్ మెయిన్టైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో మీడియాతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని, ప్రశ్నించే వారిని వేధిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దౌర్జన్యాలపై తాము పింక్ బుక్ ...
రేవంత్కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థానం ...
ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఎట్టకేలకు తన ఫాంహౌస్ జీవితం నుంచి బయటకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ ...
హైదరాబాద్కు మరో ఘనత.. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్ ఐటీ రంగంలో మరో ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్(Microsoft) తన నూతన క్యాంపస్ను హైదరాబాద్లో ప్రారంభించింది. దీంతో గ్రేటర్ నగరానికి మరో గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM ...
జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్ బాబుకు సుప్రీంలో ఊరట
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మంచు ...
‘హామీ ఇచ్చి వదిలేశారు’.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆటోడ్రైవర్ల జేఏసీ పిలుపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారానికి గళమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ...
మేడారం చిన్నజాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తులు
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ చిన్నజాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. మేడారం మహాజాతర ...
శివలింగం వద్ద మాంసపు ముద్ద.. సంచలనం
హైదరాబాద్ టప్పాచబుత్రాలోని హనుమాన్ ఆలయంలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది. హనుమాన్ ఆలయంలో ఉన్న శివలింగం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మాంసాన్ని వేసిన ఘటన కలకలం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ...
పొలిటికల్ రీఎంట్రీపై మెగాస్టార్ క్లారిటీ.. (వీడియో)
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. జై ...















