తెలంగాణ వార్తలు
రేవంత్ – మోడీ భేటీ.. మెట్రో, ఆర్ఆర్ఆర్పై కీలక చర్చలు
ఢిల్లీలో పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపు ...
స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కె. స్టాలిన్ (MK Stalin) చేసిన కీలక వ్యాఖ్యలను తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) పూర్తిగా సమర్థించారు. ...
కేసీఆర్ విలువ ప్రజలకు తెలిసొస్తుంది.. – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ ...
గ్రేటర్ తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్రావు ట్వీట్
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మంగళవారం ఎక్స్ వేదికగా లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయని, భూగర్భ ...
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా హైదరాబాద్.. – సీఎం రేవంత్
హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా మార్చేందుకు బయో ఆసియా సదస్సు-2025 హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ను గ్లోబల్ ...
కేసీఆర్ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు – బండి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ ...
‘నా పదవి అడ్డుకుంది ఈ కొడుకులే..’ – అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
సొంత పార్టీలోని నేతలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని, రాహుల్ గాంధీ చెప్పినందుకే కులగణన జరిగిందని, లేకుంటే ...
వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు – ఎన్డీఆర్ఎఫ్
SLBC టన్నెల్ ప్రమాదం సహాయక చర్యల్లో కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ ...
ప్రజల ప్రాణాలకంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? – కేటీఆర్ ఫైర్
ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది గల్లంతైన విషాద పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. BRS వర్కింగ్ ...
నేడు కేఆర్ఎంబీ సమావేశం.. పరిష్కారం దొరికేనా..?
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక సమావేశం సోమవారం హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీ, అక్రమ నీటి వినియోగం ...















