తెలుగు

సెకీ ఒప్పందాలు.. చంద్ర‌బాబుకు వైఎస్ షర్మిల సూటి ప్ర‌శ్న‌లు

సెకీ ఒప్పందాలు.. చంద్ర‌బాబుకు వైఎస్ షర్మిల సూటి ప్ర‌శ్న‌లు

సెకీ ఒప్పందాలపై సీఎం చంద్ర‌బాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్ర‌శ్న‌లు సంధించారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తుగా వైఎస్ ష‌ర్మిల ట్వీట్‌లో కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం ...

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి వైసీపీ ఎంపీ విజ్ఞ‌ప్తి

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి వైసీపీ ఎంపీ విజ్ఞ‌ప్తి

రాజ్య‌స‌భ‌లో రాజ్యంగంపై జ‌రిగిన చ‌ర్చ‌లో వైసీపీ ఎంపీ కేంద్ర ప్ర‌భుత్వానికి కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల అభిప్రాయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాల ...

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోలవ‌రం ప్రాజెక్టుపై చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...

తెలంగాణ ఇంటర్మీడియ‌ట్‌ పరీక్షల‌ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియ‌ట్‌ పరీక్షల‌ షెడ్యూల్ విడుదల

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియ‌ట్ ప‌రీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు సోమవారం (డిసెంబర్ 16) విడుదల చేసింది. పరీక్షలు 2024 మార్చి 5 నుండి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 3 నుండి ...

ఆల‌య ఘ‌ట‌న‌పై ఘాటుగా స్పందించిన ఇళయరాజా

ఆల‌య ఘ‌ట‌న‌పై ఘాటుగా స్పందించిన ఇళయరాజా

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో గర్భగుడిలోకి సంగీత దిగ్గజం ఇళయరాజా ప్రవేశించేందుకు యత్నించారంటూ వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై ఇళయరాజా స్వయంగా స్పందించారు. “ఇది పూర్తిగా అవాస్తవం. నా ...

చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన

చిరుత సంచారంతో పుణ్యక్షేత్రాల్లో ఆందోళన

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. భ్రమరాంభిక, మల్లికార్జున స్వామి ఆలయాల సమీపంలో చిరుత సంచరించడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ...

పాలస్తీనాకు మద్దతుగా ప్ర‌త్యేక బాగ్‌తో ప్రియాంక.. అస‌లు సంగ‌తేంటి..

పాలస్తీనాకు మద్దతుగా ప్ర‌త్యేక బాగ్‌తో ప్రియాంక.. అస‌లు సంగ‌తేంటి..

వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి పాలస్తీనా సమస్య పట్ల తన మద్దతును విభిన్నంగా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌కి ఆమె పాలస్తీనా పేరు రాసిన ...

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొన‌సాగుతున్న ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. వైసీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చంద‌నం స్మగ్లింగ్‌లో టీడీపీ ...

రేపు ఏపీలో రాష్ట్రపతి ప‌ర్య‌ట‌న‌.. ఎందుకంటే..

రేపు ఏపీలో రాష్ట్రపతి ప‌ర్య‌ట‌న‌.. ఎందుకంటే..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMSలో జరుగనున్న ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్ర‌ప‌తి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పోలీసులు ప‌టిష్ట‌ ఏర్పాట్లు చేప‌ట్టారు. డిసెంబర్ ...

d-gukesh-will-pay-this-humungous-amount-as-tax-on-his-11-crore-chess-title-win

గుకేశ్ ప్రైజ్ మనీపై ట్యాక్స్ ఎంత‌?.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ కొట్టి గుకేశ్ ఘనత సాధించారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన వారి జాబితాలో దేశ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ టెక్ కుబేరులు కూడా ఉన్నారు. ...