తెలుగు
క్షమాపణ వ్యాఖ్యలు.. పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనకు టీటీడీ, పోలీస్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం ...
ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే తన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభ్యర్థుల ...
జిమ్లో రష్మిక మందన్నాకు గాయం!
పుష్ప 2 సినిమాతో భారీ విజయంతో ఎంజాయ్ చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు గాయం అయ్యింది. జిమ్ చేస్తూ దురదృష్టవశాత్తూ గాయపడినట్లుగా తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ...
హసీనా పాస్పోర్టు రద్దు చేయండి.. భారత్కు బంగ్లా అభ్యర్థన
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. గత ఏడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా భారత్కు వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఇప్పుడు, హసీనా ...
“జగనన్న కాలనీల” పేరు మార్చిన కూటమి సర్కార్
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు సొంతిళ్లు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా 17 వేలకు పైగా ప్రాంతాల్లో వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు ...
ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అండర్వరల్డ్ డాన్
అండర్వరల్డ్ డాన్ చోటా రాజన్ను శుక్రవారం జైలు అధికారులు ఢిల్లీ ఎయిమ్స్కి తరలించారు. అనారోగ్య కారణంగా అతనికి ముక్కు సర్జరీ(సైనస్) చేయాలని వైద్యులు నిర్ణయించారు. 1990లలో దావూద్ ఇబ్రాహీంకు సహాయకుడిగా పేరుగాంచిన చోటా ...
రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంతెంత అంటే..
పన్నుల్లో వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.1,73,030 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ...
స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేసిన విరాట్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ, కుమారుడు అకాయ్ మరియు కుమార్తె వామికతో కలిసి ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశమైన ‘బృందావన్ ధామ్’ని సందర్శించారు. ఈ సందర్శనలో వారు ...
స్పెషల్ ఆపరేషన్.. 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు!
హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు దేశవ్యాప్తంగా వివిధ ...















