తెలుగు

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు - సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు – సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తిరుపతిలో తొక్కిసలాట బాధితుల‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి చేరుకున్న చంద్ర‌బాబు ముందుగా తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ...

తొక్కిస‌లాట పాపం ఈ ఐదుగురిదేనా..?

తొక్కిస‌లాట పాపం ఈ ఐదుగురిదేనా..?

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తులు దుర్మ‌ర‌ణం చెంద‌డం దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటే అంతా మంచే జ‌రుగుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ...

RTO చ‌ర్య‌లు.. 30 రోజులు ర్యాపిడో సేవలు బంద్

RTO చ‌ర్య‌లు.. 30 రోజులు ర్యాపిడో సేవలు బంద్

అహ్మదాబాద్ రవాణా శాఖ కార్యాల‌యం ర్యాపిడో బైక్ టాక్సీ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడో సేవలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోన్న తరుణంలో నిబంధనల ఉల్లంఘన గురించి ...

దిల్ రాజుపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్‌

దిల్ రాజుపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్‌

టాలీవుడ్ ప్రొడ్యూసర్, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో జరిగిన ఒక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ...

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...

తొక్కిసలాట ఘ‌ట‌న‌.. టీటీడీకి మ‌ద్ద‌తుగా చింతామోహన్ వ్యాఖ్య‌లు

తొక్కిసలాట ఘ‌ట‌న‌.. టీటీడీకి మ‌ద్ద‌తుగా చింతామోహన్ వ్యాఖ్య‌లు

వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటనపై టీటీడీ వైఫల్యం ...

రేపు తిరుమ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

రేపు తిరుమ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరుమల తిరుపతిని సందర్శించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శించుకోనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఇప్పటికే టీటీడీ ...

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, ఒక అరుదైన‌ రికార్డుకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కంటే ముందు ప్రారంభ‌మ‌య్యే ...

లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కలకలం.. బైడెన్ కుమారుడి ఇల్లు దగ్ధం

లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కలకలం.. బైడెన్ కుమారుడి ఇల్లు దగ్ధం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతం తీవ్రమైన కార్చిచ్చుతో అల్లకల్లోలంగా మారింది. వేలాది ఎకరాల్లోని పచ్చని భూములు, విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విపత్తులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ ...