తెలుగు
సీఎం సింగపూర్ టూర్ @ 58వ ‘సారీ’
ఏపీ (AP) ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu’s) సింగపూర్ (Singapore) పర్యటన నేటితో ముగియనుంది. పెట్టుబడుల (Investments) కోసం సింగపూర్ (Singapore)లో వేట కొనసాగించిన చంద్రబాబు పర్యటనపై సోషల్ ...
రచ్చ రేపుతున్న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ చేపడుతున్న పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జూలై 31 నుండి ఆగస్టు 6 వరకు పీసీసీ ఇన్చార్జి మీనాక్షి ...
శుభమన్ గిల్ ఒక టెస్ట్కు ఎంత తీసుకుంటాడంటే?
ప్రస్తుతం ఇంగ్లాండ్లో తన తొలి టెస్ట్ సిరీస్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్న శుభమన్ గిల్, తన కెప్టెన్సీలో బ్యాటింగ్ను మెరుగుపరుచుకోవడమే కాకుండా, టీమిండియాకు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు. అయితే, శుభమన్ గిల్ ఒక టెస్ట్ ...
ప్రకాష్ రాజ్ను మూడు గంటలుగా విచారిస్తున్న ఈడీ!
జంగిల్ రమ్మీ (Jungle Rummy) అనే బెట్టింగ్ యాప్కు ప్రమోషన్ చేసిన కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారిస్తున్నారు. పది రోజుల క్రితం ఈడీ నోటీసులు ...
ముంచుకొస్తున్న సునామీ.. భయం గుప్పిట్లో రష్యా, జపాన్
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా రష్యా, జపాన్ తీరాలను సునామీ అలలు తాకాయి. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం, పసిఫిక్ మహాసముద్రంలోని అనేక ...
ఆ రాత్రంతా అమిత్ షాకు నిద్ర కరువు.. అసలు కారణం ఇదే!
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రంతా ఆయన మేల్కొనే ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికి గల కారణాలను ఆ వర్గాలు స్పష్టం ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఖరారు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఎవరికి వారే అభ్యర్థినంటూ ప్రకటించుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా మందలించారు. మరోవైపు, ...
పారిశుద్ధ్య కార్మికురాలిపై టీడీపీ నేత పాశవిక దాడి..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో టీడీపీ నేత అధికార దురహంకారం బహిర్గతమైంది. రామకృష్ణ కాలనీలో ఉదయం చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికురాలు భవానీపై టీడీపీ నేత కఠారి ఉమామహేశ్వరరావు, ఆయన భార్య విచక్షణారహితంగా ...
కీలక టెస్టుకు బుమ్రా దూరం: ఆకాశ్ దీప్కు చోటు!
ఇంగ్లండ్తో జరగనున్న ఐదో, నిర్ణయాత్మక టెస్టు నుంచి టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఖాయమైంది. బుమ్రా పనిభారం తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో ఐదు టెస్టుల ...















“దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు” – రకుల్ సంచలన వ్యాఖ్య
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత వరుస అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. స్టార్ డమ్ రాగానే పెళ్లి చేసుకొని అనూహ్యంగా టాలీవుడ్కు ...