జాతీయ వార్తలు

భారత్‌లో మొట్టమొదటి ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’.. ఎక్క‌డంటే..

భారత్‌లో మొట్టమొదటి ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’.. ఎక్క‌డంటే..

భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ ప్రాజెక్ట్ ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’ నిర్మాణం పూణే నగరంలో ప్రారంభమైంది. ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రాపర్టీ డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ ట్రిబెకా డెవలపర్స్ ఈ ప్రాజెక్టును బుధవారం ...

నాగ్‌పూర్ అల్లర్లు.. కీలక సూత్రధారి అరెస్ట్

నాగ్‌పూర్ అల్లర్లు.. కీలక సూత్రధారి అరెస్ట్

నాగ్‌పూర్‌లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో తీవ్ర మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని కొందరు ముస్లింలు దాడులకు పాల్పడ్డారు. ఈ ...

యూట్యూబ్ వీడియోల సాయంతో ఎవరెస్టు అధిరోహణ‌

యూట్యూబ్ వీడియోల సాయంతో ఎవరెస్టు అధిరోహణ‌

ఎవరెస్టు (Everest) అధిరోహించడం అనేది అత్యంత క్లిష్టమైన సాహసం. కఠినమైన వాతావరణ పరిస్థితులు, చుట్టూ మంచు, ఎత్తైన పర్వత మార్గాలు.. ఇవన్నీ కూడా ఒక సాధారణ వ్యక్తి సాధించలేనివిగా కనిపిస్తాయి. కానీ కేరళకు ...

ఎల‌క్ట్రిక్ వెహికిల్‌ బ్యాటరీ పేలుడు.. కుటుంబం మొత్తానికి తీవ్ర గాయాలు

ఎల‌క్ట్రిక్ వెహికిల్‌ బ్యాటరీ పేలుడు.. కుటుంబం మొత్తానికి తీవ్ర గాయాలు

పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ‌, తక్కువ ఖర్చుతో ప్రయాణం అనే నినాదంతో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే, అవి క్రమంగా ప్రమాదకరంగా మారుతున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలు పేలిపోవడం ఇప్పుడు ఓ ప్రధాన సమస్యగా మారింది. ...

సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ

సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ

దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్ష యాత్ర త‌రువాత భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా అంతర్జాతీయ అంతరిక్ష ...

రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్

రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డిన న‌టి రన్యారావు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖ తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ ...

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

దారుణం.. మంట‌ల్లో చిక్కుకొని చిన్నారులు స‌జీవ‌ ద‌హ‌నం

జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువాల్ గ్రామంలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో ...

ఛాతి నొప్పితో ఆస్ప‌త్రిలో ఏఆర్ రెహ‌మాన్

ఛాతి నొప్పితో ఆస్ప‌త్రిలో ఏఆర్ రెహ‌మాన్

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, ఆస్కార్ అవార్డు విన్న‌ర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గుర‌య్యారు. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉద‌యం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిక ఏఆర్ రెహ‌మాన్‌కు డాక్ట‌ర్లు వైద్య ...

కుక్క కాటుతో నెలకు నలుగురు మృతి

కుక్క కాటుతో నెలకు నలుగురు మృతి

భారతదేశంలో రేబిస్ వ్యాధి వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాల్లో 36% భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ...

చిత్ర‌హింస‌లు పెడుతున్నారు.. డీఆర్ఐ ఆఫీస‌ర్స్‌పై రన్యా రావు సంచలన ఆరోపణలు

చిత్ర‌హింస‌లు పెడుతున్నారు.. డీఆర్ఐ ఆఫీస‌ర్స్‌పై రన్యా రావు సంచలన ఆరోపణలు

కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కస్టడీలో హింసించారని, భౌతికంగా దాడి చేశారని, ...