జాతీయ వార్తలు

జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయా? నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయా? నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా ప్రకటనతో పన్ను చెల్లింపుదారులలో ఆసక్తి రేకెత్తింది. వస్తు సేవల పన్ను (GST) రేట్లు త్వరలో తగ్గనున్నాయని ఆమె స్పష్టం చేశారు. ది ఎకనామిక్ టైమ్స్ ...

ఫేక్ కంటెంట్‌పై యూట్యూబ్ కఠిన నిర్ణయం

ఫేక్ కంటెంట్‌పై యూట్యూబ్ కఠిన నిర్ణయం

యూట్యూబ్ (YouTube) లో ఉపయోగ‌క‌ర‌మైన కంటెంట్ కంటే అనవసరమైన, తప్పుడు సమాచారం ఎక్కువగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఫేక్ న్యూస్, స్పామ్ వీడియోలు, ఇతర హానికరమైన కంటెంట్ అనేకం యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి. కొంతమంది ...

రన్యారావు శరీరంపై గాయాలు.. ఏం జ‌రిగింది..?

రన్యారావు శరీరంపై గాయాలు.. ఏం జ‌రిగింది..?

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ...

గడ్డంతో గిన్నిస్ రికార్డు..

ముఖ‌మంతా వెంట్రుక‌ల‌తో గిన్నిస్ రికార్డు..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన గుబురు గడ్డం, అత్యంత జుట్టుగల ముఖంతో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితిని చాలామంది ఇబ్బంది పడుతారు, కానీ ఈ యువకుడు తన ...

'ఛావా' సినిమా ప్రభావం.. గుప్తనిధుల కోసం తవ్వకాలు!

‘ఛావా’ సినిమా ప్రభావం.. గుప్తనిధుల కోసం తవ్వకాలు!

బాలీవుడ్ బ్లాక్ బ‌స్టర్ సినిమా ‘ఛావా’ ప్రేక్షకులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోంది. కొంద‌రు శివాజీ మ‌హ‌రాజ్‌, శంభాజీ మ‌హ‌రాజ్‌ల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుండ‌గా, సినిమాలో క‌నిపించిన వేరొక అంశాన్ని చూసి ప్రేర‌ణ పొందారు. ...

యూఏఈలో ఇద్దరు కేరళవాసులకు ఉరిశిక్ష

యూఏఈలో ఇద్దరు కేరళవాసులకు ఉరిశిక్ష

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇద్దరు కేరళవాసులకు మరణశిక్ష అమలు చేయడం కలకలం రేపుతోంది. భారత విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. శిక్ష అమలు అయిన వారిని మహమ్మద్‌ ...

ముదురుతున్న‌ త్రిభాషా వివాదం.. తమిళిసై అరెస్ట్

ముదురుతున్న‌ త్రిభాషా వివాదం.. తమిళిసై అరెస్ట్

తమిళనాడులో భాషా వివాదం మరింత ముదురుతోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమం క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. సంతకాల ...

ఫుడ్ పాయిజన్‌తో 45 మంది ఖైదీలకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్‌తో 45 మంది ఖైదీలకు అస్వస్థత

జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీలు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాటక మంగళూరులోని జిల్లా జైలులో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. బుధారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 45 మంది ఖైదీలు వాంతులు, ...

బైక్‌పై 24 దేశాలు చుట్టేసిన యువ‌ దంప‌తులు

బైక్‌పై 24 దేశాలు చుట్టేసిన యువ‌ దంప‌తులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన యువ దంపతులు 120 రోజుల్లో 24 దేశాలు చుట్టి ప్రపంచాన్ని ఆకర్షించారు. 20,000 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా అనేక ...

రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

రైతుల‌కు కేంద్ర‌ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధ‌వారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల సంక్షేమం, పశు ఆరోగ్యం, పర్వత ప్రదేశాల అభివృద్ధి ...