ఏపీ పాలిటిక్స్
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. చిత్తూరులో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా (Chittoor District) వెదురుకుప్పం (Vedurukuppam) మండలం దేవళంపేట (Devalampeta) ప్రధాన కూడలిలో అర్ధరాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar)విగ్రహానికి (Statue) ...
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. పోలీసుల అదుపులో నిందితులు (Video)
చిత్తూరు (Chittoor) నగరవనంలో మైనర్ బాలిక (Minor Girl)పై జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితులైన కిషోర్ (Kishore), మహేష్ ...
ఏపీకి అతి భారీ వర్ష సూచన.. వాయుగుండం దిశగా తీవ్ర అల్పపీడనం
రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం (Low Pressure) వాయువ్య దిశగా కదులుతోంది. ...
చిరంజీవికి అవమానం ఈనాటిది కాదు..!!
టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా చెలామణి అవుతున్న చిరంజీవి (Chiranjeevi)పై బాలకృష్ణ (Balakrishna) చేసిన కామెంట్స్ ఏపీ (AP) రాజకీయాల్లో ఇంకా రగులుతూనే ఉన్నాయి. చిరు ఫ్యాన్స్ బాలకృష్ణపై పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్స్ ఇచ్చేందుకు ...
ఎన్ని కష్టాలు పెట్టినా వెనక్కి తగ్గను – మిథున్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం (Alliance Government) తనను ఎన్ని కష్టాలకు గురిచేసినా తగ్గేది లేదు, ఇంకా గట్టిగా పోరాడుతానన్నారు వైసీపీ (YSRCP) ఎంపీ(MP) పెద్దిరెడ్డి మిథున్రెడ్డి (PeddiReddy Mithun Reddy). జైలు నుంచి బెయిల్(Bail)పై ...
‘బాలకృష్ణ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు’
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ సతీష్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ప్రారంభించినా, రాష్ట్ర ప్రయోజనాలను ...
ఏపీకి పూర్వోదయ నిధులు కేటాయించండి
ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రితో భేటీ అయిన ...
ఏపీ యువతిపై కానిస్టేబుళ్ల అత్యాచారం
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నేరస్తులుగా మారిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతిపై తిరువణ్ణామలై జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ...
చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్రేప్
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురకంబట్టు సమీపంలోని నగరవనం వద్ద మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని ...















ఆల్మట్టి ఎత్తు పెంపు.. సీమకు దుర్భిక్షం? – వైఎస్ జగన్ ఫైర్
రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతూ శరవేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ, ...