ఏపీ పాలిటిక్స్

ఉద్యోగులకు చంద్ర‌బాబు తీర‌ని మోసం.. లెక్క‌ల‌తో వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

ఉద్యోగులకు చంద్ర‌బాబు తీర‌ని మోసం.. లెక్క‌ల‌తో వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

చంద్ర‌బాబు స‌ర్కార్ (Chandrababu Government) ఉద్యోగుల‌కు (Employees) తీర‌ని మోసం చేస్తోంద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  (YS Jagan Mohan Reddy) తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ...

స‌వీంద్రారెడ్డి కేసులో మ‌రో కీల‌క మ‌లుపు

స‌వీంద్రారెడ్డి కేసులో మ‌రో కీల‌క మ‌లుపు

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచల సవీంద్రారెడ్డి (Kunchala Savindra Reddy) అక్రమ నిర్బంధం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ(CBI) విచారణ నిలిపేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ (Andhra ...

నాణ్య‌మైన లేబుల్‌తో న‌కిలీ మ‌ద్యం.. ఏపీలో సంచ‌ల‌నం (Videos)

నాణ్య‌మైన లేబుల్‌తో న‌కిలీ మ‌ద్యం.. ఏపీలో సంచ‌ల‌నం (Videos)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో న‌కిలీ మ‌ద్యం (Fake Liquor) త‌యారీ స్థావ‌రాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. గ‌త రెండ్రోజుల క్రితం అన్న‌మ‌య్య జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారుల‌కు ప్రాణాంత‌క స్పిరిటీ, క‌ల్తీ ...

టీడీపీని కుదిపేస్తున్న 'క‌ల్తీ లిక్క‌ర్ కేసు డైరీ'

టీడీపీని కుదిపేస్తున్న ‘క‌ల్తీ లిక్క‌ర్ కేసు డైరీ’

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసు సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని గతంలో “లిక్కర్ స్కాం” (Liquor Scam) అంటూ విమర్శించిన టీడీపీ నేతలే ఇప్పుడు అక్రమ ...

“ఇది ప్రభుత్వం చేసిన హత్యే” - మన్యం విషాదంపై వైఎస్ జగన్ ఆవేదన

“ఇది ప్రభుత్వం చేసిన హత్యే” – మన్యం విషాదంపై వైఎస్ జగన్ ఆవేదన

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలికలు పచ్చకామెర్లతో మరణించటం పట్ల వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని మండిపడ్డారు. కురుపాం బాలికల గిరిజన గురుకుల ...

దసరా కానుక కాదు..దగా మోసం - ఆటో కార్మిక సంఘం ఫైర్‌

దసరా కానుక కాదు..దగా మోసం – ఆటో కార్మిక సంఘం ఫైర్‌

ఆటో కార్మికులకు (Auto Workers) దసరా కానుక (Dasara Gift) పేరుతో జరిగిన‌ సభ మోసపూరిత సభ అంటూ ఐఎఫ్‌టీయూ (IFTU) ఆధ్వర్యంలోని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. ...

‘ఆటో డ్రైవర్ సేవలో’ ప్రారంభం.. సీఎం కీల‌క వ్యాఖ్య‌లు

‘ఆటో డ్రైవర్ సేవలో’ ప్రారంభం.. సీఎం కీల‌క వ్యాఖ్య‌లు

గ‌త ప్ర‌భుత్వంలో వైఎస్సార్ వాహ‌న మిత్ర పేరుతో ఆటోడ్రైవ‌ర్ల కోసం ఏర్పాటు చేసిన ప‌థ‌కం పేరు మార్చి ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రారంభించారు. ఈ ...

తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ముఠా.. తెర వెనుక కీలక వ్యక్తులు

తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ముఠా.. తెర వెనుక కీలక వ్యక్తులు

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ పోలీసులు బస్టు చేశారు. టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నట్లు గుర్తించడంతో ఆయనను ...

అల్లూరి జిల్లాలో దారుణం.. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్

అల్లూరి జిల్లాలో దారుణం.. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్

చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మర్చిపోక ముందే, అల్లూరి జిల్లాలో మరో అమానుష సంఘటన చోటుచేసుకుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు యువకులు దారుణానికి ...

తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్

తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్

తిరుపతి నగరం మరోసారి బాంబు బెదిరింపుతో ఉలిక్కిపడింది. ఇస్కాన్ ఆలయంలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్‌ ద్వారా హెచ్చరించారు. ఆ ఇమెయిల్‌లో మొత్తం మూడు లొకేషన్లలో IEDలు అమర్చినట్లు స్పష్టం ...