ఏపీ పాలిటిక్స్

ఏపీ కేబినెట్ మీటింగ్‌.. ఐదుగురు మంత్రులు గైర్హాజరు

ఏపీ కేబినెట్ మీటింగ్‌.. ఐదుగురు మంత్రులు గైర్హాజరు

ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో(Secretariat) జరిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశంలో (Cabinet Meeting) 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ...

'తానా'లో నైతిక సంక్షోభం.. ప్రశ్నార్థకంలో సంస్థ ప్రతిష్ఠ?

‘తానా’లో నైతిక సంక్షోభం.. ప్రశ్నార్థకంలో సంస్థ ప్రతిష్ఠ?

ఉత్తర అమెరికాలో (North America) తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలకు ప్రతీకగా దశాబ్దాలుగా గుర్తింపు పొందిన తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)(TANA – Telugu Association of North America) ...

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి చంద్రబాబు వార్నింగ్

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిపై చంద్రబాబు సీరియస్

నంద్యాల జిల్లా బనగానపల్లెలో (Banaganapalle) నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (B.C. Janardhan Reddy) పనితీరుపై అసంతృప్తి వ్యక్తం ...

ఆదోని శివాలయం ఘటన.. చంద్ర‌బాబుకు వైసీపీ కౌంటర్

ఆదోని శివాలయం ఘటన.. చంద్ర‌బాబుకు వైసీపీ కౌంటర్

నంద్యాల (Nandyal) జిల్లా బనగానపల్లెలో (Banaganapalle) జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలకు వైసీపీ(YSRCP) కౌంటర్ ఇచ్చింది. నంద్యాల స‌భ‌లో ఆదోని శివాలయంలో (Shiva Temple) ...

రెవెన్యూ శాఖపై పెరుగుతున్న ఫిర్యాదులు

రెవెన్యూ శాఖపై పెరుగుతున్న ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రెవెన్యూ శాఖ (Revenue Department) పనితీరుపై రైతులు(Farmers), భూ యజమానుల (Landowners) నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూ రికార్డుల్లో తప్పులు, మ్యుటేషన్ల జాప్యం(Mutations), సర్వేలు నిలిచిపోవడం, 22-ఏ ...

రెండేళ్లలో రూ.5.5 కోట్ల నష్టం.. అహోబిలంలో ఏమి జరుగుతోంది?

రెండేళ్లలో రూ.5.5 కోట్ల నష్టం.. అహోబిలంలో ఏం జరుగుతోంది?

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అహోబిలం (Ahobilam) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Lakshmi Narasimha Swamy) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయ ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో, దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏవో) ...

రూ.100 కోట్ల మోసం కేసులో కీలక మలుపు.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నిందితురాలి మృతి

రూ.100 కోట్ల మోసం కేసులో కీలక మలుపు..

రూ.100 కోట్లకు పైగా పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌బీపీఎల్)(Shares Bazaar Private Limited – SBPL), కిసాన్ పరివార్ (కేపీఎల్) (Kisan Parivar Limited ...

టార్గెట్ తోపుదుర్తి.. అనంతపురంలో హైటెన్షన్!

టార్గెట్ తోపుదుర్తి.. అనంతపురంలో హైటెన్షన్!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాప్తాడు (Raptadu) వైసీపీ(YSRCP) సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని (Thopudurthi Prakash Reddy) టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ (Telugu Desam ...

ప్ర‌భుత్వానికి కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి సంచ‌ల‌న డిమాండ్‌

ప్ర‌భుత్వానికి కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి సంచ‌ల‌న డిమాండ్‌

కూట‌మి ప్ర‌భుత్వ(Alliance Government) తీరుపై, ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan)వ్య‌వహార శైలిపై కాపు సామాజిక వ‌ర్గ నేత‌లు (Kapu Community Leaders) చాలా సీరియ‌స్‌గా ఉన్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ...

మ‌రో నిందితుడు మిస్సింగ్‌.. ఫ్యాక్ట్‌చెక్‌ వివ‌ర‌ణ

మ‌రో నిందితుడు మిస్సింగ్‌.. ఫ్యాక్ట్‌చెక్‌ వివ‌ర‌ణ

ఇటీవల విజయవాడలో(Vijayawada) చోటుచేసుకున్న సాయికృష్ణ లాకప్ డెత్ (Saikrishna Lockup Death), క్రాంతికుమార్ (Kranti Kumar) కస్టోడియల్ టార్చర్ (Custodial Torture) ఆరోపణల నేపథ్యంలో పోలీసుల వ్యవహారశైలిపై ఇప్పటికే చర్చ జరుగుతున్న వేళ, ...