ఏపీ పాలిటిక్స్
‘రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్ను పెకిలిస్తాం’
రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని, దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి ...
కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్రగడ అనుచరులు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో నిన్న సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి కిర్లంపూడికి ...
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. ఎమోషనల్ ట్వీట్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ...
‘నా వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది’
నేను మాట్లాడిన మాటలను వక్రీకరించి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును తాను పొగిడినట్టుగా ఎల్లో మీడియా కథనాలు ప్రచారం చేసుకుంటోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో రాయలసీమ లిఫ్ట్ ...
10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మానవత్వం లేదా?
“తీరానికి కేవలం పది మైళ్ల దూరంలో బోటు ప్రమాదం జరిగితే.. రాత్రికి రాత్రే స్పందించి ప్రాణాలు కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా?” అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ ...
జూ.ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన.. తెర వెనుక ఏం జరిగింది..?
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ‘ఊరు–వాడ’ కార్యక్రమానికి బ్రేక్ పడింది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న RAW NTR సంస్థపై జూ.ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. RAW NTR ...
నెల్లూరు ఏఓ హత్య.. ఏకంగా స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ
ఏపీ పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? అసలే విజయవాడ సాయికృష్ణ లాకప్డెత్ కేసు, క్రాంతికుమార్ కస్టోడియల్ టార్చర్ సూసైడ్, కర్నూలులో గంగమ్మ కస్టోడియల్ డెత్ వంటి దారుణాలు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను ...
జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. బిగ్ అప్డేట్
ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పునకు తెర లేవబోతోందా? గత కొన్నేళ్లుగా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిన జూ.ఎన్టీఆర్ (Jr. NTR) (తారక్) రాజకీయ అరంగేట్రంపై ఎట్టకేలకు ఒక స్పష్టత రాబోతోందా? అంటే అవుననే ...
భూమిని కోల్పోయి.. రెండోరోజే అమరావతి రైతు మృతి
రాజధాని అమరావతి (Amaravati) పేరుతో సాగుతున్న భూసేకరణ (Land Acquisition) మరో రైతు (Farmer) ప్రాణాన్ని (Life) బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ (Undavalli Village) పరిధిలో ప్రభుత్వం ...















