ఏపీ పాలిటిక్స్
”నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్ని”
పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపాను (Montha Cyclone ) సమయంలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం ...
కాపుకాసి వైసీపీ నేత ఓబుల్రెడ్డిపై దాడి.. పరిస్థితి విషమం
తాడిపత్రి రాజకీయంగా మరోసారి ఉద్రిక్తంగా మారింది. మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్, వైసీపీ నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై ఉదయం దాడి జరిగింది. ఈ ఘటన ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో ...
పిఠాపురంలో దళిత మహిళలపై దాడి
కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. జ్యోతుల శివప్రసాద్, వీరబాబు ...
అడవుల్లో మొక్కలు, నదుల్లో నీరు – పవన్ పర్యటనపై భూమన సెటైర్లు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతి (Tirupati) పర్యటనపై టీటీడీ(TTD) మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సూటిగా సెటైర్లు వేశారు. ...
ఎస్వీ వర్సిటీలో ర్యాగింగ్ వివాదం.. TC తీసుకొని వెళ్లిపోయిన విద్యార్థినులు
తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ వివాదం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. సైకాలజీ విభాగంలో జరిగిన ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు తీవ్ర ఒత్తిడిని ...
48 మంది ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత.. సీఎం చంద్రబాబు ఆందోళన
అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు సీఎం చంద్రబాబును గందరగోళంలో పడేసింది. ప్రముఖ సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టం చేసింది. కొంతమందికి అనవసరంగా ...
ఆసక్తికర ఘటన.. కొత్త ఎమ్మెల్యేలకు తొలిసారి ఎమ్మెల్యే క్లాస్
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ, ప్రభుత్వ పనితీరుపై పలు కీలక సూచనలు చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు ...
బాలిక ఉరేసుకోలేదు.. దొంగతనానికి వచ్చి హత్య.. – ఎస్పీ
ఏపీ (AP)లో సంచలనం రేపిన ఐదో తరగతి విద్యార్థిని రంజిత (Ranjitha) అనుమానాస్పద మరణం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాలిక ఆత్మహత్య చేసుకోలేదని, ఇది స్పష్టంగా హత్య కేసు (Murder ...
ఏపీ ఎర్రచందనంపై పవన్ కళ్యాణ్ సరికొత్త ప్రతిపాదన
గత ఆరేళ్లలో రాష్ట్రంలో విపరీత స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఆరేళ్ల కాలంగా దాదాపు లక్షా 30 వేల ఎర్రచందనం (Red Sandalwood) ...















