ఏపీ పాలిటిక్స్

గిరిజ‌న మంత్రికి చేదు అనుభ‌వం.. చుట్టుముట్టిన జెడ్పీటీసీలు

గిరిజ‌న మంత్రికి చేదు అనుభ‌వం.. చుట్టుముట్టిన జెడ్పీటీసీలు

ఇటీవ‌ల మ‌న్యం (Manyam) జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంటున్న ప‌చ్చ కామెర్ల మ‌ర‌ణాలు, విష జ్వ‌రాల‌పై గిరిజ‌న (Tribal) సంక్షేమ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. పిల్ల‌ల‌కు జ్వ‌రం వ‌స్తే ...

మన్యం జిల్లాలో మ‌రో బస్సు దగ్ధం.. ఏంటీ వైప‌రీత్యం?

మన్యం జిల్లాలో మ‌రో బస్సు దగ్ధం.. ఏంటీ వైప‌రీత్యం?

ఇటీవ‌ల వ‌రుస బ‌స్సు ప్ర‌మాదాల‌తో ప్ర‌యాణికులు హ‌డ‌లెత్తిపోతున్నారు. క‌ర్నూలు బ‌స్సు ఘోర ప్ర‌మాదం మొద‌లు కొని, తెలుగు రాష్ట్రాల్లో వ‌రుస ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పార్వ‌తీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ...

పరకామణి కేసు.. ఐదు టీమ్‌లతో సీఐడీ దర్యాప్తు

పరకామణి కేసు.. ఐదు టీమ్‌లతో దర్యాప్తు – సీఐడీ డీజీ

తిరుపతి (Tirupati)లో పరకామణి (Parakamani) స్కాం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. సీఐడీ (CID) డీజీ (DG) రవిశంకర్ అయ్యన్నార్ (Ravishankar Ayyannar) మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు ...

ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో కీల‌క మార్పులు

ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో కీల‌క మార్పులు

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం (YSRCP Government) ఏపీ(AP)లోని 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మార్చింది. ప్ర‌జ‌ల విన‌తులు, ప‌రిపాల‌న సౌల‌భ్యానికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) ...

5వ‌ తేదీ వచ్చినా ఉద్యోగుల‌కు జీతాలు లేవు.. వైసీపీ ట్వీట్ వైరల్‌

5వ‌ తేదీ వచ్చినా ఉద్యోగుల‌కు జీతాలు లేవు.. వైసీపీ ట్వీట్ వైరల్‌

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. న‌వంబ‌ర్ నెల మొద‌లై ఇప్ప‌టికే 5వ తేదీ దాటినా పలు శాఖల ఉద్యోగులకు జీతాలు పడకపోవడం తీవ్ర అసంతృప్తిని రేపుతోంది. వ్యవసాయ, ...

మూడు పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్ నిండా ఆధారాలు!!

మూడు పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్ నిండా ఆధారాలు!!

టీడీపీలో అంతర్గత ఘర్షణలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంపై కొనసాగుతున్న కొలికపూడి – కేశినేని చిన్ని వివాదం ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎదుటకు చేరింది. ఈ ఇద్దరు నేతలు మంగళవారం పార్టీ ...

పులివెందుల మెడికల్ కాలేజీపై మ‌రో కుట్ర.. వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం

పులివెందుల మెడికల్ కాలేజీపై మ‌రో కుట్ర.. వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం

పులివెందులలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీపై మరోసారి కూటమి ప్రభుత్వ చర్యలు వివాదాస్పదంగా మారాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ ...

11 ఏళ్ల బాలిక ఉరేసుకుందా!.. ఆత్మహత్యా? హత్యా? – కోనసీమలో దారుణం

11 ఏళ్ల బాలిక ఉరేసుకుందా!– ఏపీలోనే ఎందుకిలా..!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో ఓ చిన్నారి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. భాష్యం స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న 11ఏళ్ల రంజిత అనే బాలిక, ఇంట్లో ...

చంద్రబాబు మోసాల‌కు శ‌త‌కోటి ఉదాహ‌ర‌ణ‌లు.. - వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్రబాబు మోసాల‌కు శ‌త‌కోటి ఉదాహ‌ర‌ణ‌లు.. – వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

మోంథా (Montha) తుఫాన్ (Cyclone) కారణంగా తీవ్ర నష్టం చవిచూసిన పంటలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  (Y. S. Jagan Mohan Reddy) ప్రత్యక్షంగా పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ...

టీడీపీ ఆఫీస్‌లో తిరువూరు పంచాయితీ.. రాజీ కుదిర్చేనా..?

టీడీపీ ఆఫీస్‌లో తిరువూరు పంచాయితీ.. రాజీ కుదిర్చేనా..?

తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఎంపీ ప్ర‌ధాన ఆదాయం పేకాట అని, ఆయ‌న అండ‌తో తిరువూరులో గంజాయి ...