ఏపీ పాలిటిక్స్
ఏపీలో మరో దారుణం.. 3 ఏళ్ల బాలికపై లైంగిక దాడి!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు మహిళా రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మదనపల్లి ఘటన మరువకముందే.. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పేరుగాంచిన విశాఖలో (Visakhapatnam) దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడేళ్ల ...
గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే..
“గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వెంటనే నడుస్తాను. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు నా పోరాటం ఆగదు” అంటూ అంబటి రాంబాబు ...
ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’లో మిస్టరీ? 51 లక్షల ఓట్లపై కొత్త ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గణాంకాలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకాల ప్రభాకర్ ఇటీవల ది వైర్ ...
ఇకనైనా అప్పులపై అబద్ధాలు ఆపుతారా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీసింది. శాసన మండలి వేదికగా వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు, ముఖ్యమంత్రి చేస్తున్న ...
మదనపల్లి ఘటన చల్లారకముందే.. రంగాపురంలో మరో దారుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్నారులపై వరుస ఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విచ్చలవిడి మద్యం, గంజాయి లభ్యం మూలంగా మగాళ్లు మృగాల్లా మారుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మదనపల్లిలో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య ...
మదనపల్లి చిన్నారి హత్యాచారం కేసు.. చెరువులో శవంగా కులవర్ధన్ (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లిలో చోటుచేసుకున్న 7 ఏళ్ల చిన్నారి హత్యాచారం ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్ మృతదేహం చెరువులో లభించడం మరో మలుపు తీసుకుంది. మదనపల్లిలోని ...
“షేమ్ ఆన్ యూ చంద్రబాబూ” .. – వైఎస్ జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. అన్నమయ్య జిల్లా ...
డిజిటల్ అటెండెన్స్ అసెంబ్లీలో ఉంది.. మండలిలో ఎందుకు లేదు?
శాసనసభలో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం, అదే విధానాన్ని శాసనమండలిలో ఎందుకు అమలు చేయలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ ...
ఏపీలో బిల్ గేట్స్కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆతిథ్యంతో రాష్ట్రానికి వచ్చారు. అయితే ఆయన పర్యటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరుపై ...
ఏపీలో మరో దారుణం.. ఏడేళ్ల బాలిక దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మహిళలు, చిన్నారులపై రాష్ట్రంలో ఏదో ఒకచోట ప్రతి నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఘటన ఆడబిడ్డల తల్లిదండ్రులకు భయాందోళన ...















