ఏపీ పాలిటిక్స్
‘మీ అన్న చేసిన అన్యాయం ఏంటి?’ – షర్మిలకు జగన్ ఇచ్చిన ఆస్తులివే..
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (Y. S. Sharmila) ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (Y. S. Jagan Mohan Reddy) చేసిన విమర్శలను వైసీపీ(YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, ...
సతీ సమేతంగా ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్.. అభిమానుల్లో సందడి
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కేంద్ర కార్యాలయంలో ఉగాది పండుగను (Ugadi Festival) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. ...
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
ఉగాది పండుగ వేళ వైసీపీ (YSR Congress Party) శుభవార్త అందింది. వైసీపీ సీనియర్ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) న్యాయస్థానంలో ఊరట లభించింది. టీడీపీ(TDP) ...
అమరావతిలో అకాల వర్షం.. పిడుగుపాటుకు వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షం అమరావతి (Amaravati) ప్రాంతంలో ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. బుధవారం సాయంత్రం అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ...
ఉగాది పచ్చడి.. ఎలా తయారు చేస్తారంటే..!
ఉగాది (Ugadi) పండుగ నాడు ఉగాది పచ్చడి (Ugadi Pachadi) సేవించడం వెనుక గొప్ప శాస్త్రీయ, ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయి. ఆరు రుచుల కలయికతో చేసే ఈ పచ్చడిని ‘షడ్రుచుల సమ్మేళనం’ ...
స్పీకర్కు ఆ అధికారం ఉండకూడదు – వీడ్కోల సభలో పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు
రాజ్యసభ (Rajya Sabha) నుంచి పదవీ విరమణ పొందుతున్న ఎంపీల(MPs) వీడ్కోలు కార్యక్రమంలో వైసీపీ (YSR Congress Party ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) కీలక ప్రసంగం ...
ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
తెలుగువారి పండుగలలో అత్యంత ముఖ్యమైనది, నూతన సంవత్సరానికి నాంది పలికేది ‘ఉగాది’ (Ugadi). చైత్ర శుద్ధ పాడ్యమి (Chaitra Shuddha Padyami) నాడు జరుపుకునే ఈ పండుగ ప్రకృతిలో వచ్చే మార్పులకు, కొత్త ...
చంద్రగిరిలో దారుణం.. మహిళపై టీడీపీ కార్యకర్త దాడి (Video)
రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత మండలం చంద్రగిరిలో (Chandragiri) ఒక మహిళపై అధికార పార్టీ కార్యకర్త నడిరోడ్డుపై విచక్షణా ...
తిరుమలలో ‘ఆకు రౌడీల’ రాజ్యం – భూమన సంచలన వ్యాఖ్యలు
తిరుమల పవిత్రతను, టీటీడీ(TTD) విశిష్టతను ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు (B. R. Naidu) భ్రష్టు పట్టిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...















