ఏపీ పాలిటిక్స్

చిత్తూరులో దొంగ‌ల ముఠా హ‌ల్‌చ‌ల్‌.. రంగంలోకి ఆక్టోప‌స్‌

చిత్తూరులో దొంగ‌ల ముఠా హ‌ల్‌చ‌ల్‌.. రంగంలోకి ఆక్టోప‌స్‌

చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఓ బిల్డింగ్‌లోకి ప్రవేశించి తుపాకుల‌తో హ‌ల్‌చ‌ల్ చేసిన‌ దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసుల‌తో పాటు ఆక్టోప‌స్ ...

పోరాడుదాం.. మళ్లీ అధికారం మ‌న‌దే..

పోరాడుదాం.. మళ్లీ అధికారం మ‌న‌దే.. – YS Jagan

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా వైసీపీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ స్పష్టం చేశారు. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా బుధవారం తాడేప‌ల్లిలోని ...

త్వ‌ర‌లో వైసీపీలోకి కీల‌క నేత రీ-ఎంట్రీ

త్వ‌ర‌లో వైసీపీలోకి కీల‌క నేత రీ-ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వ‌ర‌లో ఆసక్తికర ప‌రిణామం చోటుచేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ, ఇప్పుడు క్రమంగా తమ శక్తిని పునరుద్ధరించుకునే ప‌నిలో ఉంది. 2024 ఎన్నికల్లో కేవలం 11 ...

పోసానికి బిగ్ రిలీఫ్‌.. రేపు విడుద‌ల‌య్యే ఛాన్స్‌

పోసానికి బిగ్ రిలీఫ్‌.. అన్ని కేసుల్లో బెయిల్‌

సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళికి న్యాయ‌స్థానాలు బిగ్ రిలీఫ్ క‌ల్పించాయి. ఆయ‌న‌పై న‌మోదైన అన్ని కేసుల్లోనూ న్యాయ‌స్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. నిన్న న‌ర‌స‌రావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేయ‌గా, ఇవాళ ...

శ్రీ‌చైత‌న్యపై ఐటీ దాడులు.. వెన‌కున్న‌ది ఎవ‌రు?

శ్రీ‌చైత‌న్యపై ఐటీ దాడులు.. వెన‌కున్న‌ది ఎవ‌రు?

విద్యారంగం వ్యాపారం నుంచి రాజ‌కీయ రంగు పులుముకుంది. కార్పొరేట్‌ ముసుగులో ఫీజుల బూతం ద‌శాబ్దాలుగా విద్యార్థుల త‌ల్లిదండ్రుల ర‌క్తాన్ని పీల్చేస్తోంది. త‌ల్లిదండ్రులను దోచుకునేందుకూ కాంపిటీష‌న్ ప్రారంభ‌మైంది. అడ్మీష‌న్లు, ర్యాంకుల కోసం జ‌రుగుతున్న ఈ ...

ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి

ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి

కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు బీభ‌త్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న ఈ బస్సు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందుగా వెళ్తున్న రెండు ద్విచక్ర ...

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత

విశాఖ స్టీల్ ప్లాంట్‌.. ముదురుతున్న వివాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్‌ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తుండడం పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చే అవ‌కాశం ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్పటికే ...

రాజ‌కీయ బెదిరింపుల‌కు అంగన్‌వాడీ టీచర్ బ‌లి

రాజ‌కీయ బెదిరింపుల‌కు అంగన్‌వాడీ టీచర్ బ‌లి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఒత్తిళ్లు మరొక అమాయక కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంకు చెందిన షేక్ ఫాతిమా బేగం (35) అనే మహిళ అంగన్‌వాడీ టీచర్‌గా ప‌నిచేస్తున్నారు. ఫాతిమాను ...

క‌రెంట్ షాక్‌.. 5 యూనిట్లకు ఏకంగా రూ.945 బిల్లు

క‌రెంట్ షాక్‌.. 5 యూనిట్లకు ఏకంగా రూ.945 బిల్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ చార్జీల మోత మోగుతోంది. ఇటీవ‌ల రాజ‌మండ్రిలో జ‌గ‌న్ పేరుతో న‌డుపుతున్న ఫిట్‌నెస్ సెంట‌ర్ (జిమ్‌)కు ఏకంగా ఒక కోటి 15 వేల రూపాయ‌ల క‌రెంట్ బిల్లు రావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ...

శ్రీవారి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

శ్రీవారి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారికి సంబంధించిన వివాదాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాద‌శి తొక్కిస‌లాట‌, కొండ‌పై మాంసాహారం, ల‌డ్డూ ప్ర‌సాద భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం మొద‌లుకొని ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకు ...