ఏపీ పాలిటిక్స్
నేటితో ముగియనున్న పోసాని పోలీస్ కస్టడి
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నేడు (రెండో రోజు) కూడా ఆయనను ప్రశ్నించనున్నారు. నేటితో పోసాని కస్టడీ ముగియనుండటంతో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన ...
నీతిలేని రాతలతో మాపై విష ప్రచారం.. – వైఎస్ మదన్మోహన్రెడ్డి ధ్వజం
గత రెండ్రోజులుగా వైఎస్ కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని దివంగత వైఎస్ అభిషేక్రెడ్డి తండ్రి వైఎస్ మదన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. నీతిలేని రాతలతో ఎల్లో మీడియా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఒక అబద్ధాన్ని పదే ...
విశాఖలో ఎన్ఆర్ఐ యువతి అనుమానాస్పద మృతి
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రోజా అనే యువతి విశాఖపట్నంలో అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ...
మహిళలపై దాడుల్లో ఏపీ నంబర్ వన్.. – షర్మిల
ఆంధ్రప్రదేశ్లో మహిళలపై దాడుల సంఖ్య పెరుగుతోందని, ఈ విషయంలో రాష్ట్రం నెంబర్ వన్గా నిలుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలకు ...
వైసీపీ హయాంలో మహిళల కోసం 32 పథకాలు.. – వైఎస్ జగన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని, మహిళల అభివృద్ధి దేశ ప్రగతికి ...
పరీక్షా పత్రం లీక్.. బీఎడ్ ఎగ్జామ్ రద్దు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీక్ కావడం విద్యారంగంలో సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖలో లీకేజీ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ...
జనసేన పవన్ కుటుంబ పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ కాదని, అది కేవలం పవన్ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే స్థాపించుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన ...
అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ శుక్రవారం అధికారిక జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పాటు గ్రాట్యుటీ ...















పవన్ మహిళా ద్రోహి.. నవ మాసాల్లో నవ మోసాలు – ఆర్కే రోజా ఫైర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నవ మాసాల్లో మహిళలకు నవ మోసాలు చేసిందని, మహిళలను వంచించిన చంద్రబాబు ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ...