Telugu Feed

తల్లి రాసిన మరణ శాసనం.. ఒంటరితనం చంపేసిందా?

తల్లి రాసిన మరణ శాసనం.. ఒంటరితనం చంపేసిందా?

చర్లపల్లి రైలు పట్టాల కింద ప‌డి బిడ్డలతో స‌హా తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, మంచి జీతం, ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ విజయరెడ్డి ...

'లోకేశ్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి' - ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన జోగి

‘లోకేశ్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి’ – ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన జోగి

తన నివాసంపై దాడికి సంబంధించిన సంచలన ఆధారాల‌ను మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ బయటపెట్టారు. ఈ దాడి పూర్తిగా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ...

‘ఏపీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది’.. బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ

‘ఏపీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది’.. బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ

అమరావతిలో పెట్టుబడుల అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత, చిలకలూరిపేట వాసి మురళీ చౌదరి సంచలన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్రమైన ...

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రగులుతున్న తెలంగాణ సెంటిమెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రగులుతున్న తెలంగాణ సెంటిమెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆదివారం విచారించింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ విచారణ దాదాపు 4 గంటల ...

బీహార్ 'జంగిల్‌రాజ్‌'ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’

బీహార్ ‘జంగిల్‌రాజ్‌’ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 1990లలో బీహార్‌లో పేరుగాంచిన ‘జంగిల్ రాజ్’ పాలనను కూడా మించి, ఏపీలో ఇప్పుడు ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలవుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ...

మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్‌కు ఐసీసీ వార్నింగ్

మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్‌కు ఐసీసీ వార్నింగ్

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం ...

“కాపు కుల‌మే చంద్ర‌బాబు టార్గెట్‌” - ముద్రగడ లేఖ

“కాపు కుల‌మే చంద్ర‌బాబు టార్గెట్‌” – ముద్రగడ లేఖ

రాష్ట్రంలో గాడితప్పిన పాలన కొనసాగుతోందని, రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నానని కాపు ఉద్య‌మ నేత‌, వైసీపీ పీఏసీ మెంబ‌ర్ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి ...

జోగి ర‌మేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్‌.. ప్లాన్‌ ప్ర‌కారమే దాడులా..?

జోగి ర‌మేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్‌.. ప్లాన్‌ ప్ర‌కారమే దాడులా..? (Video)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయి. దాడుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఏకంగా వైసీపీ నేత‌ల ఇళ్ల‌కు నిప్పుపెడుతున్నారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ...

టీటీడీ ఈవో ఆకస్మిక బదిలీ.. లడ్డూ వివాదం డైవర్షన్ కోసమేనా?

టీటీడీ ఈవో సింఘాల్ బదిలీ.. ఇంత స‌డ‌న్‌గా ఎందుకు..?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రబాబుకు సింఘాల్ ...

2026–27 కేంద్ర బడ్జెట్: రూ.53 లక్షల కోట్ల మహా బడ్జెట్

2026–27 కేంద్ర బడ్జెట్: రూ.53 లక్షల కోట్ల మహా బడ్జెట్

2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.53,47,315 కోట్లతో ఈ బడ్జెట్ రూపొందినట్లు ప్రకటించారు. ఇది దేశ ఆర్థిక చరిత్రలోనే ...