Telugu Feed

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. 'కూట‌మి'పై వైసీపీ పోరుబాట‌

పెంచిన విద్యుత్ చార్జీలు వెంట‌నే త‌గ్గించాలి.. ‘కూట‌మి’పై వైసీపీ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండ‌గా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే క‌రెంట్ చార్జీల ...

CA ఫలితాలు విడుద‌ల‌.. టాప్ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు

CA ఫలితాలు.. టాప్ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు

చార్టెడ్ అకౌంటెంట్స్ (CA) తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) అధికారికంగా ఫ‌లితాలు విడుద‌ల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ...

ఫ్లైయాష్ వివాదం.. టీడీపీ నేత‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు

ఫ్లైయాష్ వివాదం.. టీడీపీ నేత‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లైయాష్ వివాదంపై దిగొచ్చారు. అల్ట్రాటెక్ యాజమాన్యానికి క్షమాపణలు అంటూ ఓ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని దాని ముందు కూర్చుని ...

కొర‌డా దెబ్బ‌ల‌తో మురుగన్‌కు మొక్కు చెల్లించిన అన్నామలై

కొర‌డా దెబ్బ‌ల‌తో మురుగన్‌కు మొక్కు చెల్లించిన అన్నామలై

తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని చెడు ...

నేడు నాంపల్లి కోర్టుకు బ‌న్నీ.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

నేడు నాంపల్లి కోర్టుకు బ‌న్నీ.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. కొన్నిరోజుల క్రితం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 13న ...

ఎంపీ గారూ.. హెల్మెట్ ఎక్క‌డండీ..? - బైక్‌పై జ‌న‌సేన ఎంపీ విన్యాసాలు

ఎంపీ గారూ.. హెల్మెట్ ఎక్క‌డ..? – బైక్‌పై జ‌న‌సేన ఎంపీ విన్యాసాలు

జనసేన నేత, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ కొత్త వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఆయన బుల్లెట్ నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనసేన ఎంపీ ...

250 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు అధికారిక హోదా

250 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు అధికారిక హోదా

అమెరికా బాల్డ్ ఈగల్‌కు ఆ దేశ జాతీయ పక్షిగా అధికారిక హోదా లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేసి, ఈ చారిత్రక నిర్ణయానికి పునాది వేశారు. ...

మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్ర‌ధాని మోదీ నివాళి

మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్ర‌ధాని మోదీ నివాళి

భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్మ‌రించుకున్నారు. ఢిల్లీలోని మ‌న్మోహ‌న్ సింగ్ నివాసానికి చేరుకున్న పీఎం.. మాజీ ప్రధాని పార్థివదేహం వ‌ద్ద‌ పూల‌మాల ...

నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 21న ...

సంక్రాంతి సెల‌వుల‌పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

సంక్రాంతి సెల‌వుల‌పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత ఘ‌నంగా జ‌రుపుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. భోగి మంట‌లు, కోళ్ల పందేలు ఆ సంద‌డే వేరు. సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌తో పాటు ...