Telugu Feed

ఆ అంశాల‌పై మాట్లాడ‌వా..? సీఎం రేవంత్‌కు హ‌రీష్‌రావు ప్ర‌శ్న‌

ఆ అంశాల‌పై మాట్లాడ‌వా..? సీఎం రేవంత్‌కు హ‌రీష్‌రావు ప్ర‌శ్న‌

తెలంగాణ రాజ‌కీయం మొత్తం సంధ్య థియేట‌ర్ అల్లు అర్జున్‌, తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పైనే న‌డుస్తోంది. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ...

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జ‌రిగిన స‌మావేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...

రీరిలీజ్ సందడి.. థియేటర్లలోకి మళ్లీ 'ఓయ్, నేనింతే'

రీరిలీజ్ సందడి.. థియేటర్లలోకి మళ్లీ ‘ఓయ్, నేనింతే’

టాలీవుడ్‌లో రీరిలీజ్ చిత్రాల మానియా మరోసారి ఊపందుకుంది. గుండెను తడిమే ప్రేమకథల నుండి ప‌వ‌ర్ ఫుల్ మాస్ యాక్ష‌న్ సినిమాల వరకు రీరిలీజ్ ట్రెండ్ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, సిద్ధార్థ్ ...

'సినిమాలు వదిలేస్తా..' సుకుమార్ సంచ‌ల‌న రిప్ల‌య్‌

‘సినిమాలు వదిలేస్తా..’ సుకుమార్ సంచ‌ల‌న రిప్ల‌య్‌

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్య సినీ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో సుకుమార్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ ఒక ప్ర‌శ్న అడిగారు. ...

మోహన్‌బాబుపై నిఘా..! చర్యలకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారా?

మోహన్‌బాబుపై నిఘా..! చర్యలకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారా?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్రముఖుడు మోహన్‌బాబుపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంచు ఫ్యామిలీ త‌గాదాల‌ను క‌వ‌ర్ చేసేందుకు జ‌ల్‌ప‌ల్లిలోని త‌న నివాసంలోకి వ‌చ్చిన‌ జ‌ర్న‌లిస్ట్‌పై మోహ‌న్‌బాబు దాడి ...

ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో 410 మంది ఉద్యోగులు తొల‌గింపు

ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో 410 మంది ఉద్యోగులు తొల‌గింపు

ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లుగా ఛైర్మన్ జీవీ రెడ్డి ప్ర‌క‌టించారు. అపాయింట్‌మెంట్ లెట‌ర్ లేనివారిని తొల‌గిస్తున్నామ‌ని చెప్పారు. ఉద్యోగాల తొల‌గింపుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నియామకాలపై ...

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలం జూన్‌1తో ముగియడంతో NHRC ...

అల్లు అర్జున్ విచార‌ణ పూర్తి.. ఎన్ని ప్ర‌శ్న‌లు అడిగారంటే..

అల్లు అర్జున్ విచార‌ణ పూర్తి.. ఎన్ని ప్ర‌శ్న‌లు అడిగారంటే..

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై అల్లు అర్జున్ విచార‌ణ పూర్త‌యింది. చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో సెంట్ర‌ల్ జోన్ డీసీపీ ఆకాంక్ష‌యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో ఏసీపీ ర‌మేష్‌, సీఐ రాజు అల్లు అర్జున్‌ను సుమారు మూడు ...

నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం.. స్టాలిన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం.. స్టాలిన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవల రద్దు చేసిన ‘నో డిటెన్షన్ పాలసీ’ని తమ రాష్ట్రంలో 8వ తరగతి వరకు కొనసాగిస్తామ‌ని తమిళనాడు మంత్రి అన్బిల్ స్పష్టం చేశారు. కేంద్రం ఇటీవల 5, 8 తరగతుల ...

INDIA కూటమిలో చేరిక‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

INDIA కూటమిలో చేరిక‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

INDIA, NDA కూటములకు వైసీపీ మ‌ద్ద‌తుపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టమైన క్లారిటీ ప్ర‌క‌ట‌న చేశారు. “మేము ఇద్దరి కూటములకు సమాన దూరంలో ఉంటాం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...