
Telugu Feed
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వాతావరణ విభాగం రాష్ట్ర ప్రజలకు మరొకసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ ...
తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ముఠా.. తెర వెనుక కీలక వ్యక్తులు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ పోలీసులు బస్టు చేశారు. టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నట్లు గుర్తించడంతో ఆయనను ...
నిశ్చితార్థం అయిపోయింది.. నెక్ట్స్ పెళ్లే..!!
టాలీవుడ్ లవ్బర్డ్స్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా తమ రిలేషన్షిప్ను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లారు. ఎన్నాళ్లుగానో ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు జీవితాంతం ఒక్కటయ్యే నిర్ణయం తీసుకుంది. ఇటీవల విజయ్ ...
అల్లూరి జిల్లాలో దారుణం.. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్
చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మర్చిపోక ముందే, అల్లూరి జిల్లాలో మరో అమానుష సంఘటన చోటుచేసుకుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు యువకులు దారుణానికి ...
తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్
తిరుపతి నగరం మరోసారి బాంబు బెదిరింపుతో ఉలిక్కిపడింది. ఇస్కాన్ ఆలయంలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. ఆ ఇమెయిల్లో మొత్తం మూడు లొకేషన్లలో IEDలు అమర్చినట్లు స్పష్టం ...
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. చిత్తూరులో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా (Chittoor District) వెదురుకుప్పం (Vedurukuppam) మండలం దేవళంపేట (Devalampeta) ప్రధాన కూడలిలో అర్ధరాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar)విగ్రహానికి (Statue) ...
కాంగ్రెస్లో విషాదం.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అలియాస్ దామన్న (73) అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్లోని ...
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. పోలీసుల అదుపులో నిందితులు (Video)
చిత్తూరు (Chittoor) నగరవనంలో మైనర్ బాలిక (Minor Girl)పై జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితులైన కిషోర్ (Kishore), మహేష్ ...















ఆల్మట్టి ఎత్తు పెంపు.. సీమకు దుర్భిక్షం? – వైఎస్ జగన్ ఫైర్
రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతూ శరవేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ, ...