Telugu Feed

తుఫాన్ బీభత్సం.. ఏపీలో తొలి మరణం నమోదు

తుఫాన్ బీభత్సం.. ఏపీలో తొలి మరణం నమోదు

మొంథా (Montha) తుఫాన్ (Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో తీవ్రంగా కనిపిస్తోంది. మొంథా తుఫాన్ ఒక‌ మహిళ ప్రాణాల‌ను బ‌ల‌గొంది. దీంతో తొలి మ‌ర‌ణం న‌మోదైంది. తుఫాన్ కార‌ణంగా వేగంగా వీస్తున్న ...

అక్క లక్ష్మమ్మను ఓదార్చిన మాజీ సీఎం కేసీఆర్.

అక్కను ఓదార్చిన మాజీ సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Tanneeru Harish Rao) తండ్రి(Father) తన్నీరు సత్యనారాయణ (Tanneeru Satyanarayana) ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ...

'జ‌గ‌న్ సేవ‌ల‌ను మ‌ళ్లీ గుర్తుచేసిన మొంథా'

‘జ‌గ‌న్ సేవ‌ల‌ను మ‌ళ్లీ గుర్తుచేసిన మొంథా’

మొంథా (Montha) తుఫాన్ (Cyclone ) ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని వ‌ణికిస్తోంది. తుఫాన్ ఇవాళ రాత్రి 11 గంటలకు ఓడలరేవు-అంతర్వేది (Odalaravu–Antharvedi) మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉంది. అయితే తుఫాన్‌ ప్రభావంతో ...

జేసీకి భారీ షాకిచ్చిన ప్ర‌భుత్వం.. ఏఎస్పీ వైపే మొగ్గు

జేసీకి భారీ షాకిచ్చిన ప్ర‌భుత్వం.. ఏఎస్పీ వైపే మొగ్గు

తాడిపత్రి (Tadipatri) టీడీపీ (TDP) నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి కూట‌మి ప్రభుత్వం (Coalition Government) భారీ షాక్‌ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఇటీవ‌ల తాడిప‌త్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌద‌రి (Rohit Kumar ...

తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి కోలీవుడ్ బ్రదర్స్ రెడీ!

తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి కోలీవుడ్ బ్రదర్స్ రెడీ!

టాలీవుడ్‌ (Tollywood)లో రజనీ (Rajini), కమల్ (Kamal) తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే హీరోలు సూర్య (Suriya) మరియు కార్తీ (Karthi). డబ్బింగ్ సినిమాల ద్వారా ఇక్కడ బలమైన ఇమేజ్, మార్కెట్ ...

బాలయ్య - నయనతార కాంబో..

బాలయ్య – నయనతార కాంబో..

‘వీరసింహ రెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni), నందమూరి బాలకృష్ణతో మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్ ...

కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్‌.. 10 నంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌

కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్‌.. 10 నంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌

మొంథా (Montha) తుపాన్ (Cyclone) ప్రభావంతో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలు అలజడి సృష్టిస్తున్నాయి. కాకినాడ తీరానికి సమీపిస్తున్న తుఫాను కారణంగా వాతావరణం మరింత వేగంగా మారిపోతోంది. తుపాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ...

మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి కన్నుమూత: ప్రముఖుల సంతాపం

మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి కన్నుమూత: ప్రముఖుల సంతాపం

బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Tanneeru Harish Rao) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి (Father), తన్నీరు సత్యనారాయణ (Tanneeru Satyanarayana), ఈరోజు ...

ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టిన ప్రియురాలు.

ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగలబెట్టిన ప్రియురాలు

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో జరిగిన ఓ భయానక హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తిమార్‌పూర్ (Timarpur) ప్రాంతంలో అక్టోబర్ 6న జరిగిన ఈ ఘటనలో, ఓ యూపీఎస్‌సీ అభ్యర్థి (UPSC Candidate)ని ...

దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌.. ప్రభావం మరింత తీవ్రం

దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌.. ప్రభావం మరింత తీవ్రం

ఆంధ్ర‌రాష్ట్ర (Andhra State) వ్యాప్తంగా మొంథా తుఫాన్‌ (Montha Cyclone) ప్రభావం పెరుగుతోంది. తుఫాన్‌ ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ-ఉత్తర దిశగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో ...