Tirumala News
బీఆర్ నాయుడు స్త్రీలోలుడు.. ఇందు’లేఖే’ చెబుతోంది
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) చైర్మన్గా కొనసాగే అర్హత బీఆర్ నాయుడుకు (B.R. Naidu) లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. బీఆర్ ...
టీటీడీ పాలకమండలి భేటీ.. వార్షిక బడ్జెట్కు ఆమోదం
తిరుమల (Tirumala) అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం (TTD Board of Trustees Meeting) ముగిసింది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ...
సీబీఐ నివేదికపై అసంతృప్తి.. చంద్రబాబు ఏకసభ్య కమిటీ
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ విచారణ, నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ విషయం ...
టీటీడీ ఈవో సింఘాల్ బదిలీ.. ఇంత సడన్గా ఎందుకు..?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ను చంద్రబాబు ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రబాబుకు సింఘాల్ ...
లడ్డూపై దుష్ప్రచారం.. వైసీపీ పాప ప్రక్షాళన పూజలు
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని తేలిపోయింది. ఇన్నాళ్లూ కూటమి పెద్దలు చేసిందంతా తప్పుడు ప్రచారమని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది. అయినా, ఫ్లెక్సీలతో దేవదేవుడిని మళ్లీ రాజకీయ ...
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో టీటీడీకి రాజీనామా చేస్తున్నా – జంగా
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) (TTD) బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara ...
రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీయొద్దు – వైవీ సుబ్బారెడ్డి
తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం (Prasadam)పై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల టీటీడీ (TTD) మాజీ ఛైర్మన్, వైసీపీ (YSRCP) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. ...
గోవుల మృతి.. టీడీపీ ఛాలెంజ్ – వైసీపీ యాక్సెప్ట్
టీటీడీ గోవుల మృతి అంశం అధికార టీడీపీ – ప్రతిపక్ష వైసీపీల మధ్య వివాదంగా మారింది. గోవుల చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఫొటోలు విడుదల చేసి సంచలనం సృష్టించగా, లేదు ...
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భక్తుల్లో భయాందోళన
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత కనిపించింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలోకి వచ్చి, ...
తిరుమల కొండపై దంపతుల ఆత్మహత్య
తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న ...
















సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’