Telangana News

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష (Group-2 Exam) ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుద‌ల చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ కీ ...

ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుందా?

ఎమ్మెల్సీల ఎన్నిక ఏక‌గ్రీవ‌మేనా..?

తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియ‌నుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ...

రోడ్డు ప్ర‌మాదం.. తీగల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు మృతి

రోడ్డు ప్ర‌మాదం.. తీగల కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు మృతి

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్ర‌మాదంలో తీగ‌ల మనవడు దుర్మ‌ర‌ణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై ముందుగా వెళ్తున్న లారీని కనిష్క్ ప్ర‌యాణిస్తున్న ...

మ‌హిళ‌లు సెకండ్ గ్రేడ్ వ‌ర్క‌ర్స్ కాదు.. - మంత్రి సీత‌క్క‌

మ‌హిళ‌లు సెకండ్ గ్రేడ్ వ‌ర్క‌ర్స్ కాదు.. – మంత్రి సీత‌క్క‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్‌లో “రన్ ఫర్ యాక్షన్” పేరుతో 2K, 5K రన్-2025 కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీసు శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ...

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్ (GPR) టెక్నాలజీ, క్యాడవర్ డాగ్స్ సహాయంతో మృతదేహాల కోసం విస్తృతంగా తవ్వకాలు చేప‌డుతున్నారు. డీ ...

పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవ‌రో నాకు అన్నీ తెలుసు - మీనాక్షి నటరాజన్

పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవ‌రో నాకు అన్నీ తెలుసు – మీనాక్షి నటరాజన్

తెలంగాణలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ నేతల పనితీరు నివేదికలు అందించినా, అందించకపోయినా ...

గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్

గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్

తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (TGIIC) ఆధీనంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న ప్రభుత్వం నిర్ణయం వివాదానికి దారితీసింది. రూ.25 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ భూముల ...

అంబర్‌పేట ఫ్లైఓవర్ వ‌ద్ద‌ భారీ అగ్నిప్రమాదం

అంబర్‌పేట ఫ్లైఓవర్ వ‌ద్ద‌ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట్ ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ‌ ఉదయం చే నంబర్‌ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ...

గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్‌పై దాడి, పరిస్థితి విష‌మం

గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్‌పై దాడి, పరిస్థితి విష‌మం

భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తనిఖీ చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిని దాడి చేసి పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ దాడిలో చారి తీవ్రంగా ...

ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ

ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మార్చి 2 తెల్లవారుజామున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ...