Team India

నెదర్లాండ్స్‌పై గెలుపుతో టీమిండియా అరుదైన ఘనత

నెదర్లాండ్స్‌పై గెలుపుతో టీమిండియా అరుదైన ఘనత

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) చరిత్రలో భారత్ (India) మరో స్వర్ణాక్షర ఘట్టాన్ని నమోదు చేసింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నీలో 40 విజయాల మార్క్‌ను అందుకున్న తొలి జట్టుగా ...

మోడల్‌తో ఇషాన్ కిష‌న్‌ రిలేషన్‌.. ఈమె ఎవరంటే..

మోడల్‌తో ఇషాన్ కిష‌న్‌ రిలేషన్‌.. ఈమె ఎవరంటే..

టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిష‌న్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడుతూ 77 పరుగులు సాధించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ...

T20 వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక రికార్డు!

T20 వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక రికార్డు!

చారిత్రాత్మక ICC Men’s T20 World Cupలో భారత్ అద్భుత ప్రదర్శనతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-A మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 61 పరుగుల తేడాతో ఘన ...

IND vs PAK: నేడే హైటెన్షన్ పోరు.. కానీ, వ‌ర్ష గండం

IND vs PAK: నేడే హైటెన్షన్ పోరు.. కానీ, వ‌ర్ష గండం

T20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ 2026లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరు మ‌రికొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నుంది. చిరకాల ప్రత్యర్థులు భార‌త్ – పాకిస్తాన్‌ ఈరోజు కొలొంబోలో రాత్రి 7 గంటలకు ...

నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా బౌలింగ్.. ఇషాన్ కిషన్ గాయపాటు..

నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా బౌలింగ్.. ఇషాన్ కిషన్‌కు గాయం

టీ20 ప్రపంచకప్‌ 2026లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో గాయాల షాక్ తగిలింది. వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ నెట్ ప్రాక్టీస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన వేగవంతమైన యార్కర్‌ను ఎదుర్కొంటూ గాయపడ్డాడు. ...

మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు: ర్యాన్ టెన్ డోషాటే

భార‌త్‌-పాక్ మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు.. – ర్యాన్ టెన్ డోషాటే

పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్‌కు ...

సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు

సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు

టీ20 వరల్డ్ కప్‌ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి. పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను బహిష్కరించాలని ...

2027 వరల్డ్‌కప్‌పై ధోని స్ట్రాంగ్ స్టేట్‌మెంట్

2027 వరల్డ్‌కప్‌పై ధోని స్ట్రాంగ్ స్టేట్‌మెంట్

భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ చర్చకు వచ్చే ప్రశ్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ...

నేడే భారత్ వర్సెస్ కివీస్ చివరి టీ20..

నేడే భారత్ వర్సెస్ కివీస్ చివరి టీ20..

హ్యాట్రిక్ విజయాలతో అద్భుత ఫారంలో ఉన్న భారత జట్టుకు నాలుగో టీ20లో న్యూజిలాండ్ త్రో చేసిన షాక్‌ ఓ పెద్ద ఆలారం. ఆ మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్‌ ఆత్మవిశ్వాసానికి ...

శ్రేయస్‌కు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వ‌రా..? - గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్‌

శ్రేయస్‌కు నో ఛాన్స్.. – గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఒక్క అవకాశమూ లభించకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ శస్త్రచికిత్స కారణంగా సిరీస్‌కు ...