Political Controversy

''నా కాళ్లు ప‌ట్టుకుంటే ఎమ్మెల్యేని చేశా''.. కొండా ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

”నా కాళ్లు ప‌ట్టుకుంటే ఎమ్మెల్యేని చేశా”.. కొండా ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వరంగల్ (Warangal) కాంగ్రెస్ పార్టీ (Congress party)లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వనం, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) భర్త (Husband), మాజీ ఎమ్మెల్సీ ...

షర్మిల ఫోన్ ట్యాప్ ఆరోప‌ణ‌లు.. స్పందించిన‌ వైఎస్ జగన్

షర్మిల ఫోన్ ట్యాప్ ఆరోప‌ణ‌లు.. స్పందించిన‌ వైఎస్ జగన్

తెలంగాణ (Telangana)లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోనూ కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (Y.S. Sharmila) ...

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. మరోసారి ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. మరోసారి ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసు (PhoneTapping Case)లో సిట్(SIT) దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా (America) నుంచి వచ్చినప్పటి నుంచి మాజీ ఎస్ఐబీ చీఫ్ (Former SIB Chief) ప్రభాకర్ రావు (Prabhakar Rao) విచారణకు ...

టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరోసారి వేడి పెరుగుతోంది. టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్‌ (Mahesh Kumar Goud)కు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) లీగల్ నోటీసులు (Legal ...

బెంగళూరు తొక్కిసలాట.. సీఎం, డీసీఎం రాజీనామా డిమాండ్లు ఉధృతం

బెంగళూరు తొక్కిసలాట.. సీఎం, డీసీఎం రాజీనామా డిమాండ్లు ఉధృతం

బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనకు కర్ణాటక ప్రభుత్వమే (Karnataka Government) పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ(BJP) డిమాండ్ ...

మైలవరం రాజకీయ మంటలు: వసంత vs జోగి రమేష్

మైలవరంలో రాజకీయ మంటలు: వసంత vs జోగి రమేష్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని మైలవరం నియోజకవర్గంలో (Mylavaram Constituency) రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad), వైసీపీ నాయకుడు (YSRCP ...

విమాన‌ ప్రమాదం.. రామ్మోహ‌న్‌పై కేఏ పాల్ సంచలన కామెంట్స్‌

విమాన‌ ప్రమాదం.. రామ్మోహ‌న్‌పై కేఏ పాల్ సంచలన కామెంట్స్‌

అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) విమానం (AI171) ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja Shanti Party) కేఏ పాల్ (KA Paul) కేంద్ర ప్ర‌భుత్వంపై సంచలన వ్యాఖ్యలు ...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో వ్య‌క్తి ఆత్మహత్య.. బీఆర్ఎస్ తీవ్ర ఆరోప‌ణ‌లు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో వ్య‌క్తి ఆత్మహత్య.. బీఆర్ఎస్ తీవ్ర ఆరోప‌ణ‌లు

తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాసంలో అనూహ్య సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌భుత్వ విప్ ఇంట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ...

ఆదివాసీ నాయ‌కుడి ఫొటో తొల‌గింపు.. 'గురుద‌క్షిణ' అంటూ రేవంత్‌పై సెటైర్లు

ఆదివాసీ నాయ‌కుడి ఫొటో తొల‌గింపు.. ‘గురుద‌క్షిణ’ అంటూ రేవంత్‌పై సెటైర్లు

తెలంగాణ ప్రభుత్వం తాజాగా చేప‌ట్టిన ఓ చ‌ర్య బీఆర్ఎస్‌కు, ప్ర‌భుత్వ విమ‌ర్శ‌ల‌కు పెద్ద అస్త్రంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి ఆయ‌న మాతృ పార్టీకి లింక్ పెడుతూ అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్న స‌మ‌యంలో ...

సనాతన ధర్మంలో విడాకుల‌కు చోటుందా..?

సనాతన ధర్మంలో విడాకుల‌కు చోటుందా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో “సనాతన ధర్మం” (Sanatana Dharma) మరోసారి చర్చనీయాంశంగా నిలిచింది. ఈసారి సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె. నారాయణ (K. Narayana) జనసేన (JanaSena) అధినేత, ఉప ...