NDA Government
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. వేడెక్కనున్న రాజకీయం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Sessions) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదిక కానున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కీలక బిల్లులు(Key ...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదల
పార్లమెంట్ (Parliament) 2026 వర్షాకాల సమావేశాల (Monsoon Sessions) షెడ్యూల్ను (Schedule) కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) వెల్లడించిన వివరాల ప్రకారం, ...
ఏ క్షణమైనా మోడీ క్యాబినెట్లో భారీ మార్పులు..? వారికి పదవీ గండం
దేశ రాజధాని ఢిల్లీ(Delhi) వేదికగా కేంద్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో ఏ క్షణమైనా భారీ మార్పులు, చేర్పులు జరగవచ్చనే ప్రచారం జోరుగా ...
నీట్ యూజీ 2026 రద్దు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్!
నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్ష రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మెడికల్ సీట్ల (Medical Seats) కోసం లక్షలాది మంది విద్యార్థులు ఏడాది పొడవునా కష్టపడి సిద్ధమవుతుండగా, ప్రశ్నాపత్రం ...
లోకసభలో కేంద్రం కీలక బిల్లులు.. డీలిమిటేషన్పై విపక్షాల గందరగోళం
దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన మూడు బిల్లులను (Three Bills) కేంద్ర ప్రభుత్వం (Central Government) లోకసభలో (Lok Sabha) ప్రవేశపెట్టింది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) (Delimitation) ప్రక్రియను వేగవంతం ...
మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు ముగింపు..
మణిపూర్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ...
రికార్డ్ పదోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం
బీహార్ (Bihar) రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం, కూటములను మార్చడంలో తనదైన శైలిని ప్రదర్శించే నితీష్ కుమార్ (Nitish Kumar) గారు ముఖ్యమంత్రి (Chief Minister)గా రికార్డు స్థాయిలో పదోసారి (Tenth Time) ప్రమాణ ...
బిహార్లో ఎన్నికల వరాలు.. ఉచిత విద్యుత్ ప్రకటన
బిహార్లో ఎన్నికల వేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మరో కీలక వరాన్ని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతి కుటుంబానికి నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. ...
దళిత సర్పంచిపై దాడి.. కూటమిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీకి చెందిన దళిత సర్పంచి కొర్లకుంట నాగమల్లేశ్వర రావుపై జరిగిన దాడిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ...















నిన్నటితో తేలిపోయింది..! ‘రాజకీయ పరిపక్వత’పై దుమారం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో (Visakhapatnam Steel Plant) జరిగిన ఘోర ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ సంక్షోభ సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం(CM) చంద్రబాబు ...