Narsipatnam News Telugu
ప్రభుత్వ ఆస్పత్రిలో లంచాల కంపు.. ప్రతి పనికి రూ.100 ఇవ్వాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఉచితంగా అందించాల్సిన వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ డబ్బులు వసూలు చేయడం ...






