Kakinada district

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మూసుకుపోతున్న దారులు

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మూసుకుపోతున్న దారులు

కాకినాడ జిల్లా తుని (Tuni) మండలం సిహెచ్ అగ్రహారంలో (CH Agraharam) అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి (Gnaneshwari) కేసులో దర్యాప్తు అడుగు ముందుకు పడటం లేదు. కేసు నమోదై ఇన్ని రోజులవుతున్నా చిన్నారి ...

పెంపుడు కుక్క మృతి.. అసలు అడవిలో ఏం జరిగింది?

పెంపుడు కుక్క మృతి.. అసలు అడవిలో ఏం జరిగింది?

కాకినాడ జిల్లా (Kakinada District) తుని మండలం సీహెచ్ అగ్రహారం (CH Agraharam) సమీపంలోని అటవీ ప్రాంతంలో (Forest Area) తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (Gnaneshwari) అదృశ్యం కేసులో (Missing Case) ...

ఏడు రోజులైనా లభించని ఆచూకీ.. కుక్కకు ట్రాకర్ పెట్టినా నిరాశే..!

ఏడు రోజులైనా లభించని ఆచూకీ.. కుక్కకు ట్రాకర్ పెట్టినా నిరాశే..!

చిన్నారి జ్ఞానేశ్వరి (Gnaneswari) మిస్సింగ్ కేసు (Missing Case) ఏపీ పోలీసులకు (AP Police) సవాల్‌గా మారింది. జ్ఞానేశ్వరి అదృశ్య‌మై వారం రోజులైన జాడ తెలియక‌పోవ‌డంతో బాధిత త‌ల్లిదండ్రులు (Parents) ఆవేద‌న వ్య‌క్తం ...

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి జిల్లాల్లోనే అధిక నేరాలు!

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి జిల్లాల్లోనే అధిక నేరాలు!

రాష్ట్రంలో శాంతిభద్రతల (Law and Order) పరిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో రాష్ట్ర పోలీసు శాఖ అధికారిక నివేదిక బ‌య‌ట‌పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) సొంత ...

పిఠాపురంలో దళిత మహిళలపై దాడి

పిఠాపురంలో దళిత మహిళలపై దాడి

కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్ద‌రు వ్య‌క్తులు దాడికి తెగ‌బ‌డ్డారు. జ్యోతుల శివప్రసాద్‌, వీరబాబు ...

ఉగ్ర‌రూపం దాల్చిన‌ స‌ముద్రం.. ఉప్పాడ తీరంలో బీభ‌త్సం

ఉగ్ర‌రూపం దాల్చిన‌ స‌ముద్రం.. ఉప్పాడ తీరంలో బీభ‌త్సం

స‌ముద్రం ఉగ్ర‌రూపం దాల్చింది. విరుచుకుప‌డుతున్న కెర‌టాలు తీరంలో తీవ్ర అల‌జ‌డి సృష్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో సముద్రం మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఎగసిపడుతున్న కెరటాలు తీరప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. సుబ్బంపేట ...

పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీద‌నే మృతదేహం

పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీద‌నే మృతదేహం

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అది ఎలా అంటే సినిమా స్టార్‌, జ‌న‌సేన చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌ట‌మే. అలాంటి పిఠాపురంలో ...