Indian Judiciary
ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసు.. సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన కోర్టు
ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచారం యావత్ దేశాన్ని కదిలించింది. 2024 ఆగస్టులో కలకత్తా RG కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటనను చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోయారు. మృతురాలికి న్యాయం ...
తెలంగాణ హైకోర్టుకు నలుగురు నూతన జడ్జీలు!
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలతో ...







