Indian Constitution
విద్యార్థులపై లాఠీచార్జ్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై (Paper Leak Issue) న్యాయం కోరుతూ విద్యార్థులు(Students) చేపట్టిన నిరసన సందర్భంగా జరిగిన లాఠీచార్జ్పై (Lathi Charge) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ...
30 రోజులు జైలులో ఉంటే పదవి పోతుందా?.. పార్లమెంట్లోకి కొత్త బిల్లు!
దేశ రాజకీయాల్లో (Country Politics) కీలక మార్పులకు దారితీసే అవకాశమున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై (Constitution Amendment Bill) చర్చ మొదలైంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ...
వీగిపోయిన బిల్లు.. మోడీ ప్రభుత్వానికి షాక్
మహిళా రిజర్వేషన్లు, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు పార్లమెంటులో బ్రేక్ పడింది. అత్యంత కీలకమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్ ...
సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. మతం మారితే ఎస్సీ హోదా రద్దు
క్రైస్తవ మతంలోకి (Christian Religion) మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు (SC Rights) కోల్పోతారని సుప్రీంకోర్టు (Supreme Court of India) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) ...
టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
భగవద్గీత గురించి టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ ...
జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాపై సుప్రీంకోర్టు కీలక కామోంట్స్
జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హోదా కల్పించే ముందు అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ...
మూడు ‘సీ’లు కలిస్తే దేశానికి క్షేమం?.. రఘువీరా రెడ్డి సంచలన వ్యాఖ్య
దేశాభివృద్ధికి మూడు “సీ”లు (Three Cs) అనివార్యమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (Raghu Veera Reddy) వ్యాఖ్యానించారు. ఆ మూడు “సీ”లే – కాంగ్రెస్ (Congress), కమ్యూనిస్టులు ...
కర్ణాటకలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్.. ఎందుకంటే..
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. బెలగావిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ’ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ ద్వారా ...
అంబేద్కర్కు గౌరవం.. కాంగ్రెస్పై అమిత్ షా విమర్శలు
తన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలను ...















