Guntur news

‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్ర‌హం

‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్ర‌హం

గుంటూరులో (Guntur) ఒక మహిళను (Woman) వివస్త్రను (Stripped) చేసి, టీడీపీ(TDP) నేత అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనపై వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

ఏపీలో దారుణం.. మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై దాడి

ఏపీలో దారుణం.. మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై దాడి

మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? చట్టాలు, హక్కులు, మహిళా రక్షణ (Women’s Protection) అంటూ పాల‌కులు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు ఎవరి కోసం? గుంటూరు (Guntur) నగరంలోని కృష్ణబాబు కాలనీలో (Krishnababu Colony) ...

కిడ్నీ బాధితుడి ప్రాణం తీసిన టీడీపీ నేత ఫిర్యాదు

కిడ్నీ బాధితుడి ప్రాణం తీసిన టీడీపీ నేత ఫిర్యాదు

రాజకీయ కక్షసాధింపులు ఓ నిరుపేద ప్రాణాన్ని బలిగొన్నాయి. తమ పార్టీకి అనుకూలంగా లేరనే నెపంతో ఓ అధికార పార్టీ నాయకుడు చేసిన కుట్రపూరిత ఫిర్యాదు, దానికి తోడు అధికారుల నిర్లక్ష్యం కలిసి ఏడేళ్లుగా ...

లోకేష్‌కు కొత్త పేరు పెట్టిన అంబటి!

లోకేష్‌కు కొత్త పేరు పెట్టిన అంబటి!

రాజకీయాల్లో సెటైరికల్ ట్వీట్లు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో తనదైన మార్క్ ఉన్న వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కూటమి ప్రభుత్వంపై (Alliance Government) మరోసారి తీవ్ర స్థాయిలో ...

గుంటూరు బ‌య‌ల్దేరిన వైఎస్ జ‌గ‌న్‌.. అడుగ‌డుగునా పోలీస్‌ ఆంక్షలు

గుంటూరు బ‌య‌ల్దేరిన వైఎస్ జ‌గ‌న్‌.. అడుగ‌డుగునా పోలీస్‌ ఆంక్షలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు బ‌య‌ల్దేరారు. టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు ...

నా కూతురు బ‌తికుందో.. చ‌నిపోయిందో చెప్పండ‌య్యా.. - దివ్యాంగ తండ్రి ఆవేదన

నా కూతురు బ‌తికుందో.. చ‌నిపోయిందో చెప్పండ‌య్యా.. – దివ్యాంగ తండ్రి ఆవేదన

కన్న కూతురు (Daughter) బతికుందో.. చ‌నిపోయిందో కూడా తెలియక దివ్యాంగ తండ్రి(Father) గుండెలవిసేలా వేడుకుంటున్న ఘటన గుంటూరు జిల్లాలో హృదయాలను కలిచివేస్తోంది. గుంటూరు జిల్లా ఆర్. ఆగ్రహారం ప్రాంతానికి చెందిన ఏసోబు (Yesobu) ...

విడాకులు మ‌న సంప్ర‌దాయం కాదు.. చంద్ర‌బాబు వీడియో వైర‌ల్‌

విడాకులు మ‌న సంప్ర‌దాయం కాదు.. చంద్ర‌బాబు వీడియో వైర‌ల్‌

విడాకుల అంశం (Divorce Issue)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా ...

తెలుగు రాష్ట్రాలు స‌మైక్యంగా ఉండాలి - సీఎం చంద్ర‌బాబు

తెలుగు రాష్ట్రాలు స‌మైక్యంగా ఉండాలి – సీఎం చంద్ర‌బాబు

తెలుగు రాష్ట్రాలు (Telugu States) సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతి (Telugu Community) పురోగతి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగే మన ...

మోడీ సభ సమీపంలో అగ్నిప్రమాదం.. త‌ప్పిన ప్ర‌మాదం

మోడీ సభ సమీపంలో అగ్నిప్రమాదం.. త‌ప్పిన ప్ర‌మాదం

అమరావతి పున‌ర్నిర్మాణం (Amaravati reconstruction) శుక్ర‌వారం ప్ర‌ధాన‌మంత్రి మోడీ (Prime Minister Modi) చేతుల మీదుగా ప్రారంభ‌మైంది. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ ప్ర‌ధాని మోడీ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. ప్ర‌ధాని ...

మ‌ద్యం వ‌ద్దంటే కేసు.. పాత గుంటూరులో విచిత్ర ఘ‌ట‌న‌

మ‌ద్యం వ‌ద్దంటే కేసు.. ఏంటో ఈ వింత‌

గుంటూరు (Guntur) లో విచిత్ర‌మైన‌ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంది. బాధితుల‌పైనే కేసు (Case) న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) ఏర్ప‌డిన త‌రువాత మ‌ద్యం షాపులు (Liquor Shops) ప్రైవేట్ ...