Government Revenue Loss
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అఫీషియల్ దొంగలు.. రూ.25 కోట్లు మాయం?
శ్రీసత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అఫీషియల్ దొంగలు పడ్డారు. కొందరు నేతలు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన రూ.25 కోట్ల ఆదాయానికి గండికొట్టారు. ఈ విషయం ఏకంగా కూటమిలోని బీజేపీ ...






