Chandrababu Naidu

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. 'ఆప్' ఏమంటోంది..?

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే త‌ర‌ఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్ర‌చారం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. కాగా, సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ...

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...

రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?

రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?

టాలీవుడ్ వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కు ఒంగోలు పోలీసులు (Ongole Police) మరోసారి నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని రూరల్ సీఐ శ్రీకాంత్ వాట్సాప్ ...

దావోస్‌లో రూ.37 కోట్లు ఖర్చుపై అవినీతి ఆరోపణలు

దావోస్‌లో రూ.37 కోట్ల ఖర్చుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025 కార్యక్రమం కోసం దాదాపు రూ.37 కోట్లు ఖర్చు వెనుక అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) ...

'సూప‌ర్ సిక్స్‌'కు ఆఖ‌రి రాగం పాడేసిన‌ట్లేనా..?

‘సూప‌ర్ సిక్స్‌’కు ఆఖ‌రి రాగం పాడేసిన‌ట్లేనా..?

సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలను విప‌రీతంగా ప్ర‌చారం చేసిన కూట‌మి పార్టీలు, అధికారంలోకి రాగానే త‌మ ప‌థ‌కాల ద్వారా పూర్ పీపుల్‌ను రిచ్‌గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లంతా న‌మ్మారు. ప్ర‌తినెలా ఒక ప‌థ‌కం అందిస్తూ ...

వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. - ఖర్గే

వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. – ఖర్గే

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి ...

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు షాక్‌.. కోత మొద‌లైంది

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...

రెడ్‌బుక్ పాల‌న‌కు భ‌య‌ప‌డే.. బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై ఆర్కే రోజా కామెంట్స్‌

రెడ్‌బుక్ పాల‌న‌కు భ‌య‌ప‌డే.. బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై ఆర్కే రోజా కామెంట్స్‌

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి ఒక్క ప‌రిశ్ర‌మ‌తో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతుల‌తో తిరుగు ప్ర‌యాణ‌మైన సీఎం చంద్ర‌బాబు బృందంపై వైసీపీ మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి, ...

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

బోలెడ‌న్ని ఆశ‌లు, పాన్ ఇండియా లెవ‌ల్ ప్ర‌చారంతో దావోస్ స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు బృందంపై.. అస‌లు అనుభ‌వ‌మే లేని రేవంత్ బృందం విజ‌యం సాధించింది. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం, ఎంవోయూలు చేసుకోవ‌డంలో ...

ప్ర‌జాద‌ర్బార్‌కు 'శ‌ని'వార‌మైందా..?

ప్ర‌జాద‌ర్బార్‌కు ‘శ‌ని’వార‌మైందా..?

ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సింది అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. కానీ, ఆ ప్రక్రియను పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటూ చంద్రబాబు సర్కార్ అభాసుపాలవుతోంది. కూటమి సర్కార్ రాగానే ‘‘ప్రజా ...