Chandrababu Naidu

ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో కీల‌క మార్పులు

ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో కీల‌క మార్పులు

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం (YSRCP Government) ఏపీ(AP)లోని 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మార్చింది. ప్ర‌జ‌ల విన‌తులు, ప‌రిపాల‌న సౌల‌భ్యానికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) ...

5వ‌ తేదీ వచ్చినా ఉద్యోగుల‌కు జీతాలు లేవు.. వైసీపీ ట్వీట్ వైరల్‌

5వ‌ తేదీ వచ్చినా ఉద్యోగుల‌కు జీతాలు లేవు.. వైసీపీ ట్వీట్ వైరల్‌

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. న‌వంబ‌ర్ నెల మొద‌లై ఇప్ప‌టికే 5వ తేదీ దాటినా పలు శాఖల ఉద్యోగులకు జీతాలు పడకపోవడం తీవ్ర అసంతృప్తిని రేపుతోంది. వ్యవసాయ, ...

టీడీపీ ఆఫీస్‌లో తిరువూరు పంచాయితీ.. రాజీ కుదిర్చేనా..?

టీడీపీ ఆఫీస్‌లో తిరువూరు పంచాయితీ.. రాజీ కుదిర్చేనా..?

తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఎంపీ ప్ర‌ధాన ఆదాయం పేకాట అని, ఆయ‌న అండ‌తో తిరువూరులో గంజాయి ...

కుంకీ ఏనుగుల‌తో కాదు.. ఏఐ వచ్చేస్తోంది

కుంకీ ఏనుగుల‌తో కాదు.. ఏఐ వచ్చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అడవి ఏనుగుల (Forest Elephants)  బెడదతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి కూట‌మి ప్రభుత్వం (Coalition Government) కర్ణాటక (Karnataka) ...

'బాబులో భయం'.. జోగి అరెస్టుపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

‘బాబులో భయం’.. జోగి అరెస్టుపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అరెస్టు(Arrest)పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్(YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ రాజకీయాల్లో (Diversion Politics) ...

జోగి రమేష్ అరెస్ట్‌.. కాశీబుగ్గ‌ డైవ‌ర్ష‌న్‌లో భాగ‌మా..?

జోగి రమేష్ అరెస్ట్‌.. కాశీబుగ్గ‌ డైవ‌ర్ష‌న్‌లో భాగ‌మా..?

కల్తీ మద్యం కేసు (Fake Liquor Case)లో మాజీ మంత్రి, వైసీపీ (YSRCP) నేత జోగి రమేష్‌ (Jogi Ramesh)ను సిట్(SIT) అధికారులు అరెస్ట్(Arrest) చేశారు. అరెస్ట్ సంద‌ర్భంగా ఇబ్ర‌హీంప‌ట్నం (Ibrahimpatnam)లోని ఆయ‌న ...

Relentless temple tragedies under Naidu.. Negligence, Failure, Zero Accountability

Relentless temple tragedies under Naidu.. Negligence, Failure, Zero Accountability

For the last 18 months, Andhra Pradesh has witnessed an alarming rise in temple-related tragedies, stampedes, goshala deaths, and repeated breaches of sanctity under ...

వెంకన్న స్వామి వెరీ సీరియస్.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

‘వెంకన్న స్వామి వెరీ సీరియస్’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

తిరుపతి (Tirupati) వెంకటేశ్వ‌ర‌స్వామి (Venkateswara Swami) పేరును రాజకీయాల కోసం వాడుకోవడం వల్లే రాష్ట్రంలో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయని వైసీపీ నేత పోతిన మ‌హేష్ (Pothina Mahesh) సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. కూటమి ...

కాశీబుగ్గ తొక్కిసలాట.. జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

కాశీబుగ్గ తొక్కిసలాట.. జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై మాజీ ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి ...

Disasters exposed the truth Naidu’s governance collapsed, YS Jagan’s model delivered

Disasters exposed the truth.. Naidu’s governance collapsed, YS Jagan’s model delivered

  Naidu’s Disaster Management: More Hype Than Preparedness Chandrababu Naidu’s record in disaster management stands exposed as a troubling mix of negligence, delay, and ...