Chandrababu Naidu

ల‌డ్డూపై ప్రాపగండ బటన్ ఆన్ చేసిన టీడీపీ?

ల‌డ్డూపై ప్రాపగండ బటన్ ఆన్ చేసిన టీడీపీ?

సుప్రీం కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లోని సీబీఐ సిట్ చార్జ్‌షీట్ బ‌య‌ట‌కొచ్చిన అనంత‌రం తిరుమల శ్రీ‌వారి లడ్డూ వ్యవహారంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఎదురుదాడికి దిగిందని, ...

సిట్ రిపోర్ట్‌తో దొరికిపోయి.. క‌మిష‌న్‌ పేరుతో కొత్త డ్రామా? - పేర్ని నాని ప్ర‌శ్న‌

సిట్ రిపోర్ట్‌తో దొరికిపోయి.. క‌మిష‌న్‌ పేరుతో కొత్త డ్రామా? – పేర్ని నాని ప్ర‌శ్న‌

తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని పేరుతో ఇంకెంతకాలం నీచ రాజకీయాలు చేస్తారని చంద్రబాబు నాయుడు, ...

సీబీఐ నివేదికపై అసంతృప్తి.. చంద్ర‌బాబు ఏకసభ్య కమిటీ

సీబీఐ నివేదికపై అసంతృప్తి.. చంద్ర‌బాబు ఏకసభ్య కమిటీ

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన‌ సీబీఐ సిట్ విచారణ, నివేదికపై చంద్ర‌బాబు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ విషయం ...

వ‌డ్డీతో స‌హా తిరిగిస్తాం.. వైఎస్ జ‌గ‌న్ వార్నింగ్ వైర‌ల్‌

వ‌డ్డీతో స‌హా తిరిగిస్తాం.. వైఎస్ జ‌గ‌న్ వార్నింగ్ వైర‌ల్‌

టీడీపీ అల్లరి మూకల దాడుల్లో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, అండగా ...

chandrababu-pawan-meeting-rajya-sabha-seats-discussion

రాజ్య‌స‌భ సీట్లు ఎవరికిద్దాం.. చంద్రబాబుతో పవన్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే రాజ్యసభ ఎన్నికలపై ...

శ్రీ‌వారి ల‌డ్డూ.. మ‌ళ్లీ విచార‌ణ‌కు 'కూట‌మి' క‌మిష‌న్‌!

శ్రీ‌వారి ల‌డ్డూ.. మ‌ళ్లీ విచార‌ణ‌కు ‘కూట‌మి’ క‌మిష‌న్‌!

తిరుమల శ్రీ‌వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక వెలువడిన తర్వాత చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం మ‌ళ్లీ విచారణకు సిద్ధ‌మ‌వుతోంది. తిరుమ‌లేశుని లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ...

ఎమ్మెల్యే రాస‌లీల‌లు.. రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ

ఎమ్మెల్యే రాస‌లీల‌లు.. రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాస‌లీల‌ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా సృష్టించిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ హర్షవీణ చేసిన ...

'లోకేశ్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి' - ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన జోగి

‘లోకేశ్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి’ – ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన జోగి

తన నివాసంపై దాడికి సంబంధించిన సంచలన ఆధారాల‌ను మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ బయటపెట్టారు. ఈ దాడి పూర్తిగా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ...

‘ఏపీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది’.. బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ

‘ఏపీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది’.. బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ

అమరావతిలో పెట్టుబడుల అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత, చిలకలూరిపేట వాసి మురళీ చౌదరి సంచలన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్రమైన ...

బీహార్ 'జంగిల్‌రాజ్‌'ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’

బీహార్ ‘జంగిల్‌రాజ్‌’ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 1990లలో బీహార్‌లో పేరుగాంచిన ‘జంగిల్ రాజ్’ పాలనను కూడా మించి, ఏపీలో ఇప్పుడు ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలవుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ...