Chandrababu Naidu
డిజిటల్ అటెండెన్స్ అసెంబ్లీలో ఉంది.. మండలిలో ఎందుకు లేదు?
శాసనసభలో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం, అదే విధానాన్ని శాసనమండలిలో ఎందుకు అమలు చేయలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ ...
బిల్ గేట్స్కు సుఖ వ్యాధులు.. టీడీపీ మీడియా కథనంపై చర్చ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్పై అమెరికాలో వెలుగులోకి వస్తున్న పాత పత్రాలు, ఆరోపణల నేపథ్యంలో మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా భావించే ఆంధ్రజ్యోతి పత్రిక ఈనెల 1న ప్రచురించిన ...
ఏపీకి బిల్ గేట్స్… సీఎం చంద్రబాబుతో చర్చలు
ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిల్ గేట్స్ రాష్ట్రానికి చేరుకొని నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. గన్నవరం వచ్చిన ఆయనకు నారా లోకేష్, ఇతర మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ...
చంద్రబాబు ఫ్యామిలీకి కొన “తాళం”
చంద్రబాబు కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తితే.. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసన్నం అవుతాడని భావించారేమో ఏమో కానీ కొణతాల రామకృష్ణ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు ఫ్యామిలీ భజన చేశారు. ...
ఆ క్రెడిట్ జగన్దే.. గూగుల్ లేఖతో బయటపడ్డ నిజం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి డేటా సెంటర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. గూగుల్ డేటా సెంటర్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా హడావిడి చేసిన టీడీపీ ప్రచారం, ఇప్పుడు గూగుల్ సంస్థ రాసిన లేఖతో బూటకమని ...
శివ స్వాములపై లాఠీచార్జ్.. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అమానుష ఘటన
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన యావత్ హిందూ బంధువులను షాక్కు గురిచేసింది. సోమవారం బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన శివభక్తులను సమర్థంగా నియంత్రించడంలో ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం పూర్తిగా ...
అంబటికి బెయిల్.. ఆ ఒక్క కేసులో వస్తే విడుదలకు ఛాన్స్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానాల్లో భారీ ఊరట లభించింది. గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదు ...
సుప్రీం కోర్టు కంటే చంద్రబాబు గొప్ప కాదుగా..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసం ధ్వంసమవడంతో పాటు, పెట్రోల్ బాంబులు విసరడంతో ...
లడ్డూపై ప్రాపగండ బటన్ ఆన్ చేసిన టీడీపీ?
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సీబీఐ సిట్ చార్జ్షీట్ బయటకొచ్చిన అనంతరం తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఎదురుదాడికి దిగిందని, ...















పవన్ ప్రొడ్యూసర్లు చంద్రబాబు, లోకేష్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమా నటనతో పోలుస్తూ.. “ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే ...